చైనాకు చెందిన దావో ఈవీటెక్ (DAO EVTech) ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో తయారీ ప్లాంట్ నెలకొల్పాలని యోచిస్తోంది. ఈమేరకు ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. దాదాపు పది...
India
జీఎస్టీ రేట్లలో మార్పులు, చేర్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ మార్పుల వల్ల జీఎస్టీ రేట్లు మరింత పెరగనున్నాయి. ఇపుడు నాలుగు రేట్లు అమలు చేస్తున్నారు. ఆహార...
కరోనా కేసులు భారీగా తగ్గడంతో ఇప్పటి వరకు దేశీయ విమానయాన రంగంపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. దీంతో విమానాలను ఇక నుంచి ఫుల్ కెపాసిటీతో నడపవచ్చు....
గత కొన్ని రోజులుగా మీడియా దాస్తున్న పచ్చి నిజం ఇపుడు.. దాచలేని స్థాయికి చేరింది. చైనా విద్యుత్ సంక్షోభం ఆ దేశాన్నే కాదు... భారత్ దేశాన్ని తీవ్ర...
ఈనెల 15వ తేదీ నుంచి భారత్ సందర్శించేందుకు విదేశీ టూరిస్టులకు ప్రభుత్వం అనుమతించింది. వీరు చార్టెడ్ ఫ్లైట్స్లోనే రావాల్సి ఉంటుంది. షెడ్యూల్ కమర్షియల్ విమానాల్లో రావాలనుకునే వారు...
భారత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందని అంతర్జాతీయ రేటింగ్స్ ఏజెన్సీ మూడీస్ పేర్కొంది. మున్ముందు మంచి రోజులు ఉంటాయనే అంచనాతో భారత్ ఔట్లుక్ రేటింగ్ను పెంచింది. ప్రస్తుత...
హైదరాబాద్లో రియాల్టి రంగం మళ్ళీ పుంజుకుంటోంది. కమర్షియల్ ప్రాపర్టీ బాగున్నా... హౌసింగ్ రంగ డిమాండ్ కొన్ని నెలలుగా నిస్తేజంగా ఉంది. ప్రాపర్టీ కన్సల్టింగ్ కంపెనీ నైట్ఫ్రాంక్ తాజా...
మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ అయిదు ప్రముఖ కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల(సీఈఓలు)తో ఇవాళ భేటీ అవుతారు....
గత ఆర్థిక సంవత్సరంలో (2020-21)లో సగటున ప్రతి నెలా 12 లక్షల డీమ్యాట్ ఖాతాలు కొత్తగా ప్రారంభమయ్యాయి. అంత క్రితం ఏడాదిలో ఇవి కేవలం 4 లక్షలు...
భారత్లో ఖరీదైన స్మార్ట్ఫోన్ల మార్కెట్ జూన్లో 122 శాతం వృద్ధిని నమోదు చేసింది. మొత్తం స్మార్ట్ఫోన్ల విక్రయాల్లో ప్రీమియం ఫోన్ల వాటా 7 శాతంగా ఉంది. దేశీ...