For Money

Business News

India

దేశంలో ఉత్పత్తి అయిన క్రూడ్‌ ఆయిల్‌పై తన నియంత్రణను ఎత్తివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఉత్పత్తి చేసిన క్రూడ్‌ ఆయిల్‌పై ఇక ప్రభుత్వానికి ఎలాంటి అజమాయిషీ...

మే నెలలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.04 శాతానికి తగ్గింది. ఆర్థిక వేత్తలు అంచనా ప్రకారం 7.1 శాతం  ఉంటుదని భావించారు. ఏప్రిల్‌ నెలలో రీటైల్‌ ద్రవ్యోల్బణం 7.79...

భారత జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్‌ తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2022-23లో భారత్‌ ఆర్థికాభివృద్ధిని 8.7 శాతంగా గతంలో అంచనా వేసిన ప్రపంచ...

గత ఆర్థిక సంవత్సరం అంటే 2021-22లో దేశీ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 8.7 శాతంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో జీడీపీ...

వరుసగా నాలుగోసారి కూడా మనదేశంలో సాధారణ వర్షపాతం ఉంటుందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. లాంగ్ టర్మ్‌ యావరేజ్‌కు 103 శాతం మేర వర్షాలు కురుస్తాయని...

పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణ కట్టడికి ప్రభుత్వం ఆలస్యంగా మేల్కొంది. ద్రవ్యోల్బణం 17 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరే వరకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించని ప్రభుత్వం... వంటనూనెలు,...

దేశంలో పెట్రోల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నా... శ్రీలంకలో పరిస్థితి చాలా దారుణంగా ఉందని.. పొరగు దేశాల కన్నా మన దేశంలో పరిస్థితి బాగుందనే ప్రచారం బాగా...

దేశ వ్యాప్తంగా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ అధిక స్థాయిల్లో కొనసాగుతూ ఉండటం.. ఇతర ఆహార వస్తువులు, వంటనూనెల ధరలు భారీగా పెరుగుతుండటంతో టోకు ధరల సూచీ...

నిన్నటి దాకా ప్రపంచ దేశాల ఆకలి తీరుస్తున్నామని గొప్పలు చెప్పుకున్న మోడీ ప్రభుత్వం అపుడే తోక ముడిచింది. మనదేశం నుంచి గోధమలను వివిధ దేశాల్లో విక్రయించేందుకు 9...

దేశీయంగా గోధమల ధరలు పెరగడంతో వచ్చే జూన్‌ నుంచి గోధుమల ఎగుమతులపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికే 140 కోట్ల డాలర్ల...