For Money

Business News

Diesel

ఇవాళ దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ డీలర్లు సమ్మె చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి వీరు ఇవాళ అంటే ఒక రోజు పాటు పెట్రోల్‌ , డీజిల్‌ కొనుగోలు...

పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్నికేంద్రం తగ్గించిన నేపథ్యంలో పలు రాష్ట్రాలు తాము విధిస్తున్న వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. కేరళ, ఒడిషా, పుదుచ్చేరితోపాటు పలు రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. తాజాగా...

నిన్న ప్రకటించిన ఎక్సైజ్‌ పన్నులు రాయితీ కారణంగా కేంద్ర ద్రవ్యలోటు పెరగనుంది. ఈలోటు పూడ్చుకునేందుకు మార్కెట్‌ నుంచి మరిన్ని అప్పులు చేయాలని కేంద్రం భావిస్తోంది. ప్రభుత్వ ప్రస్తుత...

పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన కేంద్రం... రాష్ట్రాలు కూడా వ్యాట్‌ తగ్గించాలని కోరడంపై తమిళనాడు ఆర్థిక మంత్రి త్యాగరాజన్ ఘాటుగా స్పందించారు. ధరలు పెంచినప్పుడు రాష్ట్ర...

కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిన నేపథ్యంలో రాష్ట్రాలు కూడా వ్యాట్‌ను తగ్గిస్తున్నాయి. పెట్రోల్‌ లీటర్​పై 8 రూపాయలు, డీజిల్​పై 6 రూపాయల ఎక్సైజ్​ సుంకం...

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.8, డీజిల్‌పై లీటరుకు రూ.6 చొప్పున తగ్గిస్తున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్‌...

పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల పెంపును కేంద్రం ఆపివేయడంతో చమురు కంపెనీలు భారీగా నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు పెరుగుతూనే ఉన్నందున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు పెట్రోల్‌పై...

ప్రధాని నరేంద్ర మోడీపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇవాళ కోవిడ్‌ పరిస్థితిపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ వ్యాట్‌ గురించి ప్రస్తావించారు....

ప్రజలకు సాయం చేసేందుకు పెట్రోల్‌, డీజిల్‌పై తాము విధించే వ్యాట్‌ను తగ్గించాలని రాష్ట్రాలకు ప్రధాని మోడీ సూచించారు. ఇవాళ దేశంలో కోవిడ్‌ పరిస్థితిని ఆయన రాష్ట్ర సీఎంలతో...

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ రేట్లను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. లీటరు పెట్రోల్‌, డీజిల్‌ ధరను 80 పైసులు పెంచడంతో హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటరు రూ....