For Money

Business News

Diesel

ఇవాళ అనూహ్యం కొన్ని నిమిషాలపాటు బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ 140 డాలర్లను తాకింది. ఇది 13 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఒకవైపు డాలర్, మరోవైపు క్రూడ్‌ పెరగడంతో...

ఈనెల 8వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఎన్నికల కోసమని గత నవంబర్‌ నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడం లేదు. ఈ...

అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్ ధరలు అనూహ్యంగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచడం ఆపేసింది. అంతర్జాతీయ...

ఒమైక్రాన్‌ దెబ్బకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ధరలు భారీగా తగ్గాయి. డాలర్‌ కూడా బలహీనంగా ఉంది. నెల రోజుల్లో ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్‌ క్రూడ్‌...

2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పెట్రోల్‌, డీజిల్‌పై విధించే ఎక్సైజ్‌ సుంకం ద్వారా కేంద్రానికి రూ.3.72 లక్షల కోట్ల ఆదాయం సమకూరినట్లు కేంద్రం తెలిపింది. దీంట్లో...

పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రాలు వ్యాట్ తగ్గించడం వల్ల వాటి ఆదాయం రూ.44,000 కోట్లు తగ్గుతుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా పేర్కొంది. కేంద్రం తాను విధించిన సెస్‌ను పెట్రోల్‌పై...

(ForMoney Exclusive Story) ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతం మినహాయిస్తే... ఇతర రాష్ట్రాల సరిహద్దులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు యానాం ఒక్కటే అనుకుంటే... తరవాత...

దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. చమురు సంస్థలు వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌పై 35పైసలు చొప్పున వడ్డించాయి. దీంతో రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్...

ఇవాళ కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచడంతో సాధారణ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా డీజిల్‌ ధరలు పెరగడంతో రవాణా ఖర్చలు భారీగా పెరుగుతున్నాయి. తాజా పెంపుతో...