For Money

Business News

Delhi Liquor Scam

ఆప్‌ జాతీయ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి విచారణకు గురువారం అంటే...

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు అయిన సమీర్‌ మహేంద్రుతో వైకాపా పీఎం మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం పలుమార్లు భేటీ అయినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)...

ఢిల్లీ మద్యం కేసులో ప్రధాన కంపెనీ అయిన ఇండో స్పిరిట్‌లో ఎమ్మెల్సీ కవిత ఆసక్తి ప్రదర్శించారని, ఆమె తరఫున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని సమీర్‌ మహీంద్రుకు అరుణ్‌...

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అమిత్‌ అరోరా అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. ఆయనను 14 రోజుల పాటు తమ కస్టడీకి...

ఢిల్లీ మద్యం కేసులో ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా చార్జిషీటు దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటులో మాదిరి ఈడీ చార్జిషీటులో కూడా ఢిల్లీ డిప్యూటీ సీఎం...

ఢిల్లీ మద్యం స్కామ్‌లో చేతులు మారినట్లుగా చెబుతున్న నగదు తమ విమానాల్లో రవాణా చేయలేదని జెట్‌సెట్‌గో ఏవియేషన్‌ కంపెనీ స్పష్టం చేసింది. ఈ మేరకు కంపెనీ యజమాని...

ఢిల్లీ మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ఎదుట ఇవాళ కనికారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన అబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌...

ఇటీవల ఏపీకి సంబంధించిన ఏ స్కామ్‌ కదిపినా.. మూలాలు జగన్మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో కన్పిస్తున్నాయి. అక్రమాస్తుల కేసు అటకెక్కడంతో అందులోని కీలక పాత్రధారులు చెలరేగిపోతున్నట్లు కన్పిస్తోంది....

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్‌లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్‌, ట్రైడెంట్‌ కెన్‌ఫర్‌ ప్రమోటర్‌ అయిన శరత్‌ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు...

ఢిల్లీ మద్యం స్కామ్‌లో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్‌ శరద్‌ చంద్రారెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్ట్‌ చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో...