For Money

Business News

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు...

ఆంధ్రప్రదేశ్‌లో రూ. 70,000 కోట్ల వ్యయంతో బీపీసీఎల్‌ నిర్మించదలచని రిఫైనరీ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. బీపీసీఎల్‌ ప్రతినిధి బృందం నిన్న...

ఇప్పటి వరకు వచ్చిన సర్వేలలో చాలా వరకు సర్వేలు టీడీపీ నేతృత్వంలోని కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని తేల్చాయి. మరికాసేపట్లో ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా రానున్నాయి. ఇప్పటికే...

మోడీ ప్రభుత్వంలో అదానీలకు అన్నీ సానుకూలంగా సాగుతున్నాయి. తాజాగా ఓ సీబీఐ కేసు నుంచి విముక్తి లభించింది. 2020లో అదానీ ఎంటర్‌ప్రైజస్‌పై సీబీఐ నమోదు చేసిన కేసు...

మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీపై ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ అధికారుల దుష్ప్రచారం కొనసాగుతోంది. మార్గదర్శి సంస్థకు సంబంధించి తరచూ మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనలు చేయడాన్ని కోర్టులు తప్పు...

దేశ వ్యాప్తంగా విద్యుత్‌ రంగంలో సంస్కరణలు తేవాలని, విద్యుత్‌ పంపిణీని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయించిన విషయం తెలిసిందే. కరోనా వంటి విషమ సమయంలో కేంద్రం ఈ సంస్కరణలను...

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ చిత్తూరు జిల్లాలో బంగారం గనుల తవ్వకానికి రెడీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి సిద్ధమవుతోందని తెలిసింది. చిత్తూరు...

కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద నిధులను కేంద్ర ఆర్థిక శాఖ ఇవాళ విడుదల చేసింది. జూన్‌ నెలకు మూడో విడత కింద వివిధ రాష్ట్రాలకు...

కడప జిల్లాల్లో స్టీల్‌ ప్లాంట్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి భూమిపూజ చేశారు. స్టీల్‌ ప్లాంట్‌ భూమి పూజ చేయడం ఇది రెండోసారి. కడపజల్లా జమ్మలమడుగు మండలం,...

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ జరిగిన స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయంలో...