For Money

Business News

FEATURE

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి స్థిరంగా ప్రారంభమైంది. ఒకదశలో నిఫ్టి 15,440కి చేరింది. అధిక స్థాయిలో వస్తున్న ఒత్తిడి కారణంగా ఇపుడు 35 పాయింట్ల నష్టంతో 15,400...

మార్కెట్‌ ఇవాళ నష్టాలతో ప్రారంభం కానుంది. డే ట్రేడర్స్‌ దిగువస్థాయిలో కొనుగోలుకు ప్రయత్నించడం బెటర్‌. నిఫ్టి పడే వరకు ఆగండి. 15,250 ప్రాంతంలో వచ్చినపుడు కొనుగోలుకు ప్రయత్నించండి....

కోవిడ్‌ కేసులతో షేర్‌ మార్కెట్‌ పోటీ పడుతున్నా... లాభాలన్నీ ప్రమోటర్లకే తప్ప... ప్రజలకు ఒరిగిందేమీ లేదు. ముఖ్యంగా లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆర్థిక గణాంకాల విషయంలో...

నిఫ్టి గత ఆరు సెషన్స్‌గా స్థిరంగా... స్వల్ప లాభాలతో సాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్ల మద్దతుతో నిఫ్టి మరింత ముందుకు వెళుతుందేమో చూడాలి. డే ట్రేడింగ్‌ విషయానికొచ్చే సరికి15,250...

కరోనా సెకండ్‌ వేవ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆర్బీఐ ఈనెల ఆరంభంలో చిన్న వ్యాపార సంస్థలతో పాటు వ్యక్తులను దృష్టి పెట్టుకుని మరోసారి రుణ పునర్‌ వ్యవస్థీకరణకు గ్రీన్‌...

ఫస్ట్‌ వేవ్‌ మాదిరిగా సెకండ్‌ వేవ్‌ స్టాక్‌ మార్కెట్‌ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. నిజానికి ఇతర పెట్టుబడి సాధనాలు మార్కెట్‌లో లేకపోవడంతో సెకండ్‌ వేవ్‌ సమయంలో స్టాక్‌...

దేశంలో ఇప్పటి వరకు ఏ కంపెనీ సమీకరించని స్థాయిలో ఏకంగా రూ. 21,000 కోట్లను మార్కెట్‌ నుంచి సమీకరిచేందుకు పేటీఎం సిద్ధమౌతోంది. పేటీఎంలో చైనాకు చెందిన రెండు...

ఆరోగ్య రంగానికి చెందిన సంస్థలతో పాటు మధ్య చిన్న తరగతి పరిశ్రమలకు అనేక వెసులుబాట్లను ఎస్‌బీఐ, ఐబీఏ (ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌)లు ప్రకటించాయి. ఆన్‌సైట్‌లో ఆక్సిజన్‌ ప్లాంట్లను...

హైదరాబాద్‌కు చెందిన కావేరీ సీడ్స్‌ మార్చి నెలతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో రూ.14.32 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఇదే త్రైమాసిక ఆదాయం రూ.59.70 కోట్లు నమోదైంది....

మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ.502 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.388 కోట్లలు. ఇదేకాలంలో కంపెనీ టర్నోవర్‌ కూడా...