పరారీలో ఉన్న పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు చెందిన పలు ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. వీటి విలువ సుమారు రూ. 12,000 కోట్లు ఉంటుందని...
FEATURE
సన్ ఫార్మా కంపెనీ ఫలితాలు మార్కెట్ను నిరుత్సాహపరిచాయి. మార్చితో ముగిసిన ఏడాదిలో కంపెనీ రూ. 1,513 కోట్ల నికర లాభం ప్రకటిస్తుందని మార్కెట్ అంచనా వేసింది. అయితే...
గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2020-21లో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 8 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నాం. ఇలాంటి సమయంలో షేర్ మార్కెట్లో ధరలు పెరగడం...
షేర్ మార్కెట్లలో బుల్ రన్ కొనసాగుతోంది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 90ని దాటింది. జాబ్ క్లయిమ్స్ తగ్గినా అమెరికా మార్కెట్ల పెద్ద ఉత్సాహం కన్పించలేదు. నాస్డాక్ స్థిరంగా...
ఇవాళ కూడా నిన్నటి మాదిరి నిఫ్టి వంద పాయింట్ల వ్యత్యాసంతో కదలాడింది. వెరశి ఓపెనింగ్ చోటే క్లోజైంది. క్రితం ముగింపుతో పోలిస్తే 36 పాయింట్ల లాభంతో నిఫ్టి...
నిఫ్టి ఇవాళ సింగపూర్ నిఫ్టి దారిలోనే ప్రారంభమైంది. 15,323 వద్ద ప్రారంభమైన నిఫ్టి దాదాపు అదే స్థాయిలో ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 23 పాయింట్ల లాభంతో...
ఇవాళ ఈ నెల చివరి గురువారం. ప్రస్తుత నెల డెరివేటివ్స్తో పాటు వారాపు డెరివేటివ్స్కు నేడు క్లోజింగ్. అంతర్జాతీయ మార్కెట్తో పాటు దేశీయ పరిస్థితులను చూస్తే ......
మే డెరివిటేటివ్ కాంట్రాక్ట్స్ ఇవాళ క్లోజ్ అవుతున్నాయి. ఫ్యూచర్స్లో కొనుగోలు చేసేవారు జూన్లో కొనగలరు. అయితే ఇవాళ బై అండ్ సెల్ షేర్లు ఇవాళ్టి కోసమే. సీఎన్బీసీ...
అంతర్జాతీయ మార్కెట్లు ఆశాజనకంగా ఉన్నా... భారీ లాభాలు ఎక్కడా కన్పించడం లేదు. రాత్రి అమెరికా మార్కెట్లు గ్రీన్లో ముగిశాయి. నాస్డాక్ 0.6 శాతం లాభంతో ముగిసింది. మిగిలిన...
మార్చితో ముగిసిన ఏడాదిలో బీపీసీఎల్ రూ. 11,940 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాదిలో కంపెనీ తన అనుబంధ సంస్థ అయిన నుమలిగర్ రిఫైనరీని రూ....