సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది.17681 వద్ద ప్రారంభమైన నిఫ్టి 17,647ని పడినా వెంటనే కోలుకుని 17,707ని తాకింది. సూచీలన్నీ ఒక మోస్తరు లాభాలకే...
FEATURE
యాపిల్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 ట్రిలియన్ డాలర్ల (3 లక్షల కోట్ల డాలర్లు)ను రాత్రి తాకింది. కొద్దిసేపు మాత్రమే ఈ స్థాయిలో నిలబడింది. రాత్రి అమెరికా...
చాలా రోజుల తరవాత విదేశీ ఇన్వెస్టర్లు నికర కొనుగోలుదారులుగా నిలిచారు. పెట్టుబడి తక్కువైనా... సెంటిమెంట్ మారింది. మరి ఈ ట్రెండ్ ఇవాళ కూడా కొనసాగుతుందా అనేది చూడాలి....
కోల్కతాలో ILS హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న GPT హెల్త్కేర్ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఆఫర్కు సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఆఫర్...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఈనెల మూడో వారంలో ప్రాస్పెక్టస్ను సెబీ వద్ద దాఖలు చేసే అవకాశం ఉంది. ‘జనవరిలోనే పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....
జీఎంఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (జీఐఎల్)ను రెండు కంపెనీలను విభజించనున్నారు. విద్యుత్తు, రోడ్డు ప్రాజెక్టులు, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను ఒక విభాగంలోకి తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. దీనికిగాను జీఎంఆర్...
దేశంలో కమొడిటీస్ మార్కెట్ను మరింత విస్తృతం చేసేందుకు సెబీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా స్టాక్ ఎక్స్సేంజ్ల ఆధ్వర్యంలో గోల్డ్ ఎక్స్చేంజ్ల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....
రాత్రి అమెరికా మార్కెట్లు కొత్త ఏడాది బంపర్ లాభాలతో ప్రారంభమయ్యాయి. కరెన్సీ మార్కెట్లో డాలర్ 30 రోజల గరిష్ఠ స్థాయికి చేరగా.. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ 79...
ఐఎంపీఎస్ (ఇమిడియెట్ పేమెంట్ సర్వీస్) లావాదేవీ గరిష్ఠ పరిమితిని రూ.5 లక్షలకు ఎస్బీఐ పెంచింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ తెలిపింది. గతంలో...
కరెన్సీ మార్కెట్లో డాలర్ ఇవాళ భారీగా పెరిగింది. డాలర్ ఇండెక్స్ 0.74 శాతం పెరి 76.30కి చేరింది. దీంతో బులియన్ కాస్త బలహీనపడింది. కాని వాల్స్ట్రీట్ మాత్రం...
