For Money

Business News

FEATURE

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లో దేశ జీడీపీ వృద్ధిరేటు 9.2 శాతం ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. గతంలో ఆర్బీఐ వేసిన అంచనా కంటే ఇది...

మార్కెట్‌ విశ్లేషకుల అంచనాల మేరకు నిఫ్టి 18000 పరుగులు తీసే సూచనలు కన్పిస్తున్నాయి. పడిన ప్రతిసారీ నిఫ్టికి మద్దతు లభిస్తోంది. విదేశీ ఇన్వెస్టర్ల కాల్, ఆప్షన్స్‌ డేటా...

ఉదయం టెక్నికల్‌ అనలిస్టుల అంచనాలను నిజం చేస్తూ నిఫ్టి 17900 ప్రాంతంలో గట్టి ప్రతిఘటన ఎదుర్కొంది. ఇవాళ ఉదయం 17797 వద్ద ప్రారంభమైన నిఫ్టి తరవాత క్రమంగా...

ఐఫోన్‌ పాత మోడల్స్‌ ధరలను యాపిల్‌ భారీగా తగ్గించింది. 64 జీబీ బేస్‌మోడల్‌ ఐఫోన్‌ 11ను ఇపుడు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 49,900 లకు ఆఫర్‌ చేస్తోంది. సాధారణంగా...

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ జయ్‌ ఠక్కర్‌ జీ బిజినెస్‌ ఛానల్‌తో మాట్లాడుతూ మూడు షేర్లను.. మూడు భిన్న ఇన్వెస్టర్లకు సూచించారు. దీర్ఘాకాలిక ఇన్వెస్టర్లకు జిందా సా...

మార్కెట్‌కు మంచి ఓపెనింగ్‌ లభించింది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 17800ని దాటింది. క్రితం ముగింపుతో పోలిస్తే 67 పాయింట్ల లాభంతో 17812 వద్ద నిఫ్టి ట్రేడవుతోంది. 45 షేర్లు...

జీ గ్రూప్‌ కంపెనీ అయిన జీ లెర్న్‌లో మెజారిటీ వాటా కొనుగోలు చేసేందుక బైజూస్‌ ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండు కంపెనీల మధ్య ప్రాథమిక స్థాయి చర్చలు...

అమెరికా మార్కెట్లు నష్టాల్లో క్లోజ్‌ కాగా, ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి స్థిరంగా ఉంది. నిఫ్టితో పోలిస్తే సింగపూర్ నిఫ్టి దాదాపు 80 పాయింట్లకు...

డాక్టర్‌ రెడ్డీస్‌ తరవాత మోల్నుపిరవిర్‌ క్యాప్సుల్స్‌ను హైదరాబాద్‌ ఫార్మా కంపెనీలైన అరబిందో ఫార్మా, ఎంఎస్‌ఎన్‌ ల్యాబ్స్‌ మన మార్కెట్‌ విడుదల చేశాయి. అరబిందో ఫార్మా ‘మోల్నాఫ్లూ’ బ్రాండు...