For Money

Business News

FEATURE

దేశంలో అనేక కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్లుబడి అందించి అండగా నిలిచింది. ఇపుడు మార్కెట్‌లో లిక్విడిటీ బాగా ఉండటంతో ఒక్కో కంపెనీ నుంచి తన వాటాను తగ్గించుకుంటోంది. పే...

ఇవాళ ఉదయం మార్కెట్‌ వంద పాయింట్లకుపైగా లాభంతో మొదలైంది. కాని వెంటనే 16,722కు పడింది. అక్కడి నుంచి క్రమంగా కోలుకుని ఇవాళ్టి గరిష్ఠ స్థాయి 16,936 పాయింట్లకు...

మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ షేర్లు ఇవాళ భారత స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 1033లకు ఆఫర్‌...

కేవలం మూడు నిమిషాలు... షార్ట్‌ ట్రేడర్స్‌ సూపర్‌ ఓపెనింగ్‌. 16800 స్టాప్‌లాస్‌తో అమ్మినవారికి మూడు నిమిషాల్లో 60 పాయింట్ల లాభం. ఓపెనింగ్‌లోనే 16,782ని తాకిన నిఫ్టి కొన్ని...

ఆసియా మార్కెట్లు మళ్ళీ గ్రీన్‌లోకి వచ్చాయి. ఒమైక్రాన్‌ దెబ్బకు రాత్రి రెండున్నర శాతం నష్టపోయిన వాల్‌స్ట్రీట్‌ క్లోజింగ్‌లో కోలుకుని ఒక శాతం నష్టంతో ముగిసింది. ఇపుడు అమెరికా...

ఒమైక్రాన్‌ భయంతో స్టాక్‌ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి రాత్రి కూడా కొనసాగింది. డౌజోన్స్‌ ఒకదశలో 800 పాయింట్లు క్షీణించింది.దాదాపు రెండున్నర శాతమన్నమాట. అలాగే ఎస్‌ అండ్‌ పీ...

వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాలు వెల్లువెత్తాయి. గత శుక్రవారం ఒక మోస్తరు నష్టాలతో ముగిసిన సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ఉన్నాయి. యూరో మార్కెట్లు కూడా 1.5 శాతం నుంచి...

ఒమైక్రాన్‌ దెబ్బకు ప్రపంచ మార్కెట్లు విలవిల్లాడుతున్నాయి. షేర్‌ మార్కెట్‌, కరెన్సీ మార్కెట్‌, బులియన్‌ మార్కెట్‌తో పాటు క్రూడ్‌ ఆయిల్ మార్కెట్‌ కూడా నష్టాల్లో ఉంది. ఇటీవలి కాలంలో...

సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రేపు అంటే 21వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ 23న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,100ల కోట్లను కంపెనీ...

త్వరలోనే బ్యాంకు రుణాలపై వడ్డీ రేట్లు పెరగనున్నాయి. దీనికి సంకేతంగా ఎస్‌బీఐ ఫిక్సెడ్‌ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. ప్రారంభ సూచకంగా రూ. 2 కోట్ల కంటే...