For Money

Business News

మ్యాప్‌ మై ఇండియా…తొలిరోజే 50 % లాభం

మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ షేర్లు ఇవాళ భారత స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 1033లకు ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ. 1,565 వద్ద లిస్టయింది. అంటే తొలిరోజే ఇన్వెస్టర్లకు 51 శాతం లాభాలు అందాయన్నమాట. తరవాత రూ.1590ని తాకిన ఈ షేర్‌ ఇపుడు రూ. 1363 వద్ద ట్రేడవుతోంది.