ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్, ఐఐఎఫ్ఎల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భాసిన్ షార్ట్ టర్మ్లో మూడు షేర్లు కొనేందుకు సిఫారసు చేశారు. జీ బిజినెస్ ఛానల్లో ఆయన...
FEATURE
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ తొలి పైలట్ ప్రాజెక్టును భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిన్న ప్రారంభించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆర్బీఐ...
మార్కెట్లు మళ్ళీ స్తబ్దుగా మారాయి. మొన్నటి ర్యాలీ తరవాత రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్ అర శాతంపైగా నష్టంతో క్లోజ్ కాగా నాస్డాక్ అతి...
మొత్తానికి బీమా పరిశ్రమ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న ప్రతిపాదన కార్యరూపం దాల్చనుంది. అన్ని రకాల ఇన్సూరెన్స్ వ్యాపారం చేసేందుకు ఒక్క లైసెన్స్ చాలని కేంద్ర ఆర్థిక...
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో విజయవంతం అవుతున్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన ప్రకటన డాలర్ను దారుణంగా దెబ్బతీసింది. డాలర్ ఇండెక్స్ దాదాపు ఒక శాతం క్షీణించింది.డాలర్ ఇండెక్స్...
చత్తీస్ఘడ్లోని జగదల్పూర్ వద్ద ఉన్న నగర్నార్ స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. జగదల్పూర్కు 16 కి.మీ.దూరంలో నగర్నార్ వద్ద ఈ ప్లాంట్ను రూ. 25,000...
నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్ళు రూ.1.46 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది నవంబర్లో వసూలైన 1.31 లక్షల కోట్లతో పోలిస్తే వసూళ్లలో ఈ ఏడాది 11 శాతం...
వీక్లీ సెటిల్మెంట్ ప్రభావంతో పాటు యూరో మార్కెట్లు నీరసం కారణంగా నిఫ్టి అధిక స్థాయిల వద్ద నిలబడ లేకపోయింది. ఉదయం 18887 పాయింట్లను తాకిన నిఫ్టి మిడ్...
తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) పబ్లిక్ ఆఫర్లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బ్యాంక్కు సంబంధించి కొన్ని షేర్లపై యాజమాన్యం హక్కుపై గొడవ నడుస్తోంది. పైగా...
నిఫ్టి ఓపెనింగ్లోనే వంద పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. 18874 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 18867 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 109 పాయింట్ల లాభంతో...
