For Money

Business News

ECONOMY

ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రైవేట్‌ రంగ కంపెనీలు రావడం అటుంచి రావాల్సిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా తరలిపోతున్నాయి. తాజాగా విశాఖ సమీపంలోని గంగవరం రేవు వద్ద తలపెట్టిన...

అధిక ధరకు విద్యుత్‌ కొనాల్సి రావడంతో అనుకున్న వ్యయం పెరిగిందని... సదరు పెరిగిన మొత్తాన్ని వినియోగదారుల నుంచి వసూలుకు ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు రెడీ అవుతున్నాయి....

అమ్మకానికి మరో 13 ఎయిర్‌పోర్టులను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. పెద్ద ఎయిర్‌పోర్టులను సమీపంలోని చిన్న ఎయిర్‌పోర్టులతో పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌షిప్‌ (పీపీపీ) పద్ధతిలో అమ్మకాలని కేంద్ర...

ఓలా ఎలక్ట్రిక్‌ వాహనాలను నేటి నుంచి ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు ఓలా ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ డేకు ఒక రోజు ముందే అంటే సెప్టెంబర్‌ 8వ...

సెమి కండక్టర్స్‌, ఏబీఎస్‌ చిప్స్‌ కొరత కారణంగా అనేక మంది తమకు నచ్చిన కారును కొనలేకపోతున్నారు. వీటి కొరత కారణంగా అనేక కంపెనీలు ఉత్పత్తిని ఆపేశాయని.. దీంతో...

హిందుస్థాన్‌ యూనీ లీవర్‌ తన ఉత్పత్తుల ధరలను పెంచింది. ముడి వస్తువల ధరలు పెరిగినందునే తమ ఉత్పత్తుల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ పేర్కొంది. సబ్బుల ధరల పెరుగుదల...

క్రిప్టో కరెన్సీపై ప్రభుత్వ విధానాల్లో అయోమయమున్నా... అమెరికాకు చెందిన ప్రముఖ డిజిటల్‌ కరెన్సీ ఎక్స్ఛేంజీ క్రాస్‌ టవర్‌ భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. 35 మంది ఉద్యోగులకు మనదేశంలో...

అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో తన ఆసియా కస్టమర్లకు ధరలు తగ్గించాలని సౌదీ అరేబియా నిర్ణయించింది. తన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం...