For Money

Business News

ECONOMY

సింగపూర్‌ నిఫ్టి దారిలోనే నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే వంద పాయింట్ల లాభంతో మొదలైంది. 15,293కి చేరగానే లాభాల స్వీకరణ మొదలైంది. నిఫ్టి ప్రస్తుతం 15,280 వద్ద 82...

ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇవాళ పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచాయి. లీటర్‌ పెట్రోల్‌ ధరను 23 పైసలు చొప్పున, డీజిల్‌ ధర 27పైసలు చొప్పున పెంచాయి. గత...

సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. దివాలా తీసిన కంపెనీల తరఫున గ్యారంటీ ఇచ్చిన ప్రమోటర్లను కూడా ప్రాసిక్యూట్‌ చేసేందుకు సుప్రీం కోర్టు ఇవాళ గ్రీన్‌...

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుతున్నాయి. పెట్రోల్‌ ధరను 27 సైసలు, డీజిల్‌ ధరను 31 పైసలు చొప్పున ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి....

క్రిప్టో కరెన్సీ అనగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు బిట్‌కాయిన్‌. ఈ మార్కెట్‌లో రారాజుగా వెలుగొందుతున్న బిట్‌కాయిన్‌ 60,000 డాలర్లను తాకిన తరవాత ఇపుడు 58,087 డాలర్ల...

వ్యాక్సిన్‌ ధరలను తగ్గించాల్సిందిగా భారత్‌ బయోటెక్‌తో పాటు సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌ గౌబ నేతృత్వంలో ఇవాళ జరిగిన...

ఏదైనా ఒక కమర్షియల్‌ బ్యాంక్‌లో మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ (CEO) ఒకే వ్యక్తి 15 ఏళ్ళు మించి ఉండటానికి వీల్లేదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌...