For Money

Business News

CORPORATE NEWS

కార్పొరేట్‌ మోసాల ఆరోపణలను ఎదుర్కొంటున్న గౌతమ్‌ అదానీ గ్రూప్‌ సంస్థలకు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్‌ ప్రొవైడర్‌ ఎస్‌ అండ్‌ పీ...

డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఎల్‌ఐసీ రూ.8,334.2 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ.235 కోట్లు మాత్రమే....

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) విభాగంలో చాట్‌జీపీటీకి (chatGPT) పోటీగా గూగుల్‌ 'బార్డ్' (Bard)ను తేవడం ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు నచ్చినట్లు లేదు. కంపెనీ ప్రమోషనల్‌ వీడియోలో చేసిన...

డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మర్‌ ఒక మోస్తరు పనితీరు కనబర్చింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 15,438 కోట్ల టర్నోవర్‌పై రూ. 246 కోట్ల...

చైనా విడుదలతో నిమిత్తం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన బాలీవుడ్‌ మూవీగా పఠాన్‌ రికార్డు సృష్టించింది. ఈ సినిమా ఇప్పటి వరకు 10.3 కోట్ల...

బకాయిలకు బదులు ఈక్వీటీ కేటాయించడంతో వోడాఫోన్‌లో కేంద్ర ప్రభుత్వానికి వాటా దక్కిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.16,133 కోట్ల విలువైన బకాయిలకు గాను కంపెనీ ఈక్విటీ...

ఫిన్‌టెక్‌ సంస్థలైన లేజీపే, ఇండియాబుల్స్‌ హోమ్‌ లోన్‌, కిస్త్‌ వంటి వెబ్‌సైట్లను కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ శాఖ బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. చైనా సహా పలు ఇతర...

డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో ఎయిర్ టెల్ రూ. 1,588.2 కోట్ల లాభాలను ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంలో ఆర్జించిన రూ. 829.6 కోట్లతో...

హిండెన్‌బర్గ్‌ రీసెర్చి నివేదిక వెలువడిన తరవాత అదానీ గ్రూప్‌ షేర్ల మార్కెట్‌ విలువ రూ. 8,20,000 కోట్లకు పైగా క్షీణించిందని రాయిటర్స్‌ వార్తా సంస్థ పేర్కొంది. ముఖ్యంగా...