For Money

Business News

CORPORATE NEWS

ఎయిర్‌ ఇండియా అమ్మకం ప్రక్రియ ఇవాళ్టికి ఓ కొలిక్కి వచ్చింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా నేతృత్వంలోని మంత్రుల కమిటీ ఎయిర్‌ ఇండియా కొనుగోలు...

దేశంలో కొవిడ్‌ దెబ్బకు లక్షలాది కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కాని కుబేరుల సంపద మాత్రం జెట్‌ స్పీడుతో పెరిగింది. ముఖ్యంగా ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక...

దక్షిణాది నుంచి అత్యంత సంపన్నుల జాబితాలో తమిళనాడుకు చెందిన శివనాడార్‌ (హెచ్‌సీఎల్‌ గ్రూప్‌) నంబర్  వన్‌ స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో దివీస్‌ ల్యాబ్స్‌ ప్రమోటర్లు దివి...

అసాధారణ సర్వ సభ్య సమావేశం (ఈజీఎం) నిర్వహణకు తాను ఇచ్చిన నోటీసును పట్టించు కోకుండా సోనీ పిక్చర్స్‌తో డీల్‌ చేసుకోవడంపై కంపెనీ ప్రధాన ఇన్వెస్టర్ ఇన్వెస్కో ఎన్‌సీఎల్‌టీ...

తమ డేటా సెంటర్‌ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన...

ఇండియన్ ఓవర్‌ సీస్‌ బ్యాంకుపై అమల్లో ఉన్న ప్రామ్ట్ కరెక్టీవ్ యాక్షన్ (PCA) నిబంధనలను ఆర్బీఐ ఎత్తివేయడంతో ఇవాళ ఆ బ్యాంక్‌ షేర్‌ 20 శాతం పెరిగింది....

రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సకు చెందిన ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ పోర్టల్‌ అజియో.. సెప్టెంబరు 30 నుంచి అక్టోబరు 4 వరకు బిగ్‌ బోల్డ్‌ సేల్‌ ఆఫర్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఆఫర్‌లో...

దీవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (DHFL‌) కొనుగోలు ప్రక్రియ పూర్తయినట్లు పిరమ ల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ (పీఈఎల్‌) తెలిపింది. దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా DHFL‌ రుణదాతలకు...

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌పై ప్రధాన వాటాదారు ఇన్వెస్కో కోర్టుకు ఎక్కింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ అసాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ ఓఎఫ్‌ఓ గ్లోబల్‌...

దేశంలో మొదటిసారి ఒక బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయాలని నిర్ణయించింది. సూర్యోదయ్‌ స్మాల్‌ ఫైనాన్స్ బ్యాంక్‌ తన ఏటీఎంలను మూసేయనుంది. ఈ బ్యాంక్‌కు 26 ఏటీఎంలు ఉన్నాయి....