For Money

Business News

CORPORATE NEWS

ఎస్‌బీ ఎనర్జీ ఇండియాను 350 కోట్ల డాలర్ల (దాదాపు రూ.26,000 కోట్లు)తో అదానీ గ్రీన్‌ ఎనర్జీ (ఏజీఈఎల్‌) కొనుగోలు చేసింది. మొత్తం నగదు రూపంలో జరిగిన ఈ...

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ యూనిటెక్‌ వ్యవస్థాపకుడు రమేష్‌ చంద్రను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు ఇవాళ అరెస్ట్‌ చేశారు. ఆయన కోడలు ప్రీతి చంద్రను కూడా...

Srei ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌, Srei ఎక్విప్‌మెంట్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ల గవర్నింగ్‌ బోర్డులను భారత రిజర్వు బ్యాంక్‌ రద్దు చేసింది. ఇన్‌ఫ్రా రంగంలో అత్యంత కీలకమైన ఈ...

రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్‌మెంట్...

కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ లిమిటెడ్‌ (కేఎస్‌బీఎల్‌)కు వివిధ బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ. 1588 కోట్లు ఉన్నట్లు లెక్క తేలుతోంది. కార్వీ స్టాక్‌బ్రోకింగ్‌కు ఐసీఐసీఐ బ్యాంకు ఒక్కటే...

బకాయిలు చెల్లించ లేక దివాలా తీసిన ఇందూ ప్రాజెక్ట్స్‌ను శ్రీకాళహస్తికి చెందిన ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ సొంతం చేసుకుంది. ఎర్తిన్‌ ప్రాజెక్ట్స్‌ దాఖలు చేసిన రూ.620 కోట్ల బిడ్‌కు...

పండుగల సమయంలో బ్యాంకులు పోటీ పడి వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. కార్పొరేట్‌ రుణాలు తీసుకునేవారు లేకపోవడంతో... బ్యాంకులు పూర్తిగా రీటైల్‌ రుణాలపైనే ఆధారపడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ...

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌ పోర్టులో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌)ను భారీగా పెంచేందుకు ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్‌ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) అనుమతించింది. దీని ప్రకారం వచ్చే...

వైజాగ్‌లో రూ. 1,750 కోట్లతో ఎలక్ట్రిక్‌ టూ వీలర్స్, త్రీ వీలర్స్, అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాటరీ స్వాపింగ్‌ స్టేషన్స్‌ ఏర్పాటుచేసేందుకు కైనెటిక్‌ గ్రీన్‌ ఎనర్జీ...

ఎయిర్‌ ఇండియా ఊహించినట్లే టాటాల చేతికి వెళ్ళింది. ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ సమావేశంలో ఎయిర్‌ ఇండియాకు వచ్చిన బిడ్లను పరిశీలించారు. ఎయిర్‌ ఇండియా కోసం టాటా...