సెప్టెంబర్తో ముగిసిన మూడు నెలల కాలంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ పనితీరు మార్కెట్ అంచనాలను మించింది. ఈ మూడు నెలల కాలంలో కంపెనీ రూ. 1.2 లక్షల కోట్లపై...
CORPORATE NEWS
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఫెడరల్ బ్యాంక్ రూ.488 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకుకు వచ్చిన రూ.315.70 కోట్ల లాభాలతో పోలిస్తే...
ఈ ఏడాది బడ్జెట్లో సిగరెట్లపై పన్ను వేయలేదు. అయినా ఐటీసీ షేర్ ఇన్వెస్టర్లను నిరుత్సాహ పరుస్తూనే ఉంది. గత ఏడాది అక్టోబర్ 30న ఈ షేర్ రూ....
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో బయోకాన్ కంపెనీ రూ.138 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.169 కోట్లు. కంపెనీ ఆదాయం రూ.1,750...
రిలయన్స్ గ్రూప్తో తాను కుదుర్చుకున్న ఒప్పందాన్ని నిలిపివేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ ఫ్యూచర్ గ్రూప్ పెట్టుకున్న దరఖాస్తును సింగపూర్ ఆర్బిట్రేషన్ ప్యానల్ తిరస్కరించింది.ఈ రెండు...
సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో జుబిలెంట్ ఫుడ్వర్క్స్ ఫలితాలు మార్కెట్ అంచనాలకు తగ్గట్లు ఉన్నాయి. కంపెనీ నికర లాభం అంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే 73శాతం వృద్ధితో...
గత కొన్ని నెలులుగా ఐఆర్సీటీసీ షేర్ను ఎల్ఐసీ కొనుగోలు చేస్తూ వచ్చింది. మరి ఇపుడు అమ్ముతోందా అన్న చర్చ ఇపుడు మార్కెట్లో సాగుతోంది. నిన్న దాదాపు 25...
సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఉన్న క్రేజ్ తెలిసిందే. వివాదాలు కూడా చాలా ఎక్కువ. ఇక కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మార్క్ జూకర్బర్గ్కు సంబంధించిన వివాదాలు కూడా...
అల్ట్రాటెక్ సిమెంట్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో...
ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. నేరాలను ఎప్పటికపుడు ఆర్బీఐకి తెలియజేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్బీఐపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ...
