For Money

Business News

CORPORATE NEWS

ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్‌ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్‌ టెల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ...

అమెరికాకు చెందిన ఎంఎస్‌డీ, రిడ్జ్‌బ్యాక్‌ బయోథెరపిటిక్స్ కంపెనీలు కోవిడ్‌ ట్యాబ్లెట్‌ను అభివృద్ధి చేశాయి. వీటికి బ్రిటన్‌ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం కూడా లభించింది. వీటి తయారీ,...

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) 125 సీసీ స్కూటర్‌ గ్రేజియా రెప్సాల్‌ ప్రత్యేక ఎడిషన్‌ను మార్కెట్‌కి తెచ్చింది. దీని ధర రూ.87,138 (ఎక్స్‌-షోరూమ్‌)....

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన త్రైమాసికంలో కిమ్స్‌ హాస్పిటల్స్‌ (కృష్ణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌) రూ.417 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.84 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. గత...

సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జొమాటో కంపెనీ టర్నోవర్‌ రూ. 1024 కోట్లకు చేరింది. గత ఏడాది సమయంలో కంపెనీ టర్నోవర్‌ రూ.426 కోట్లు మాత్రమే. అయితే ఇదే...

సెప్టెంబర్‌ నెలతో ముగిసిన రెండో త్రైమాసికంలో అరబిందో ఫార్మా మార్కెట్‌ అంచనాలను చేరుకోలేకపోయింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర లాభం నుంచి మార్జిన్‌ వరకు...

మరో ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇపుడు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈసారి హిందూజా గ్రూప్‌నకు చెందిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌కు చెందిన అనుబంధ సంస్థ ఈ ఆరోపణలు ఎదుర్కొవడం...

ఇవాళ్టి నుంచి రిలయన్స్‌ డిజిటల్‌ స్టోర్‌లో జియో ఫోన్‌ నెక్ట్స్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే ఫోన్‌ కొనేందుకు మీరు నేరుగా స్టోర్‌ వెళ్ళరాదు. ముందు కంపెనీ వెబ్‌సైట్‌...