For Money

Business News

Blog

నిఫ్టి ఇవాళ 15600 ప్రాంతంలో ప్రారంభమైనా... 18570 ప్రాంతంలో నిలబడుతుందా అనేది చూడండి. నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే తొలి ప్రతిఘటన స్థాయికి చేరొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు...

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.1,310.34 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసికంలో సంస్థ లాభం రూ.1,310.06 కోట్లు కావడం గమనార్హం. ఇదే సమయంలో...

పెన్నా సిమెంట్స్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.1,550 కోట్లు సమీకరించాలని కంపెనీ ప్రతిపాదించింది. ఇందులో రూ.1,300 కోట్లను తాజా...

పాలసీ బజార్‌,పైసా బజార్‌ కంపెనీల మాతృ సంస్థ అయిన పీబీ ఫిన్‌టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మార్కెట్‌ నుంచి రూ. 6,017 కోట్లు...

ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐపై ఆర్బీఐ కోటి రూపాయల జరిమానా విధించింది. నేరాలను ఎప్పటికపుడు ఆర్బీఐకి తెలియజేయడంలో అలసత్వం వహించినందుకు ఎస్‌బీఐపై ఈ జరిమానా విధించినట్లు ఆర్బీఐ...

అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాడుతున్నాయి. ఓపెనింగ్‌లో గ్రీన్‌లో ఉన్న డౌజోన్స్‌ నష్టాల్లోకి రాగా, నాస్‌డాక్‌ మాత్రం ఒక మోస్తరు లాభాలతో ట్రేడవుతోంది. ప్రస్తుతం 0.46 శాతం లాభంతో...

స్టార్‌ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా రెండు ప్రధాన షేర్ల నుంచి వైదొలిగారు. ఎంసీఎక్స్‌తో పాటు లుపిన్‌ కంపెనీలలో తన పూర్తి వాటాను రాకేష్‌ అమ్మేసినట్లు...

MSCI ఇండెక్స్‌లో చేరుతుందన్న వార్తలతో ఇవాళ టాటా పవర్‌ జెట్‌ స్పీడుతో దూసుకుపోయింది. మొన్నటిదాకా విద్యుత్ సంక్షోభంతో దూసుకెళ్ళిన ఈ షేర్‌కు ఇపుడు ఈ తాజా వార్త.ఈ...

18,500 స్థాయిపైన నిఫ్టి నిలబడలేకపోయింది. అనేక షేర్లలో లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టి 18,500 దిగవనే క్లోజైంది. మిడ్‌ సెషన్‌లో 18,543 పాయింట్లను తాకిన నిఫ్టి క్లోజింగ్‌లో...

చైనా జీడీపీ వృద్ధి రేటు 5.2 శాతం ఉంటుందని అంచనా వేశారు. కాని 4.9 శాతమే నమోదైంది. ఈనేపథ్యంలో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. కాని మన...