ఇవాళ ఉదయం అమూల్ కంపెనీ మహా శివరాత్రి శుభకాంక్షలంటూ తన కస్టమర్లకు శుభాకాంక్షలు తెలిపింది. మధ్యాహ్నం అయ్యేసరికల్లా ఓ పత్రికా ప్రకటన జారీ చేసింది. రేపటి నుంచి...
Blog
డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 5.4 శాతంగా నమోదైంది. ఆర్థికవేత్తల అంచనాలకన్నా ఈ వృద్ధిరేటు తక్కువగా ఉంది. సీఎన్బీసీ టీవీ18...
స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు డార్లింగ్ షేర్గా పేరొందిన హైదరాబాద్కు కంపెనీ రెయిన్ ఇండస్ట్రీస్ షేర్ ఇవాళ ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది. డిసెంబర్తో ముగిసిన ఏడాదికి కంపెనీ పనితీరు...
ఏకంగా 330 కోట్ల డాలర్లతో అమెరికాలోని బయోసిమిలర్స్ వ్యాపారాన్ని కొనుగోలు చేయాలన్న బయోకాన్ గ్రూప్ నిర్ణయం పట్ల వాటాదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కంపెనీకి...
మార్చి 7వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం అదే రోజున ఏపీ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం...
ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు 8న దివంగత మంత్రి గౌతమ్రెడ్డి...
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా మన మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆసియా మార్కెట్లు ఉదయం నామమాత్రపు లాభంతో ముగిశాయి. అయితే అమెరికా ఫ్యూచర్స్తో పాటు యూరో మార్కెట్లు భారీ...
స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఛైర్ పర్సన్గా మాధవి పురి బచ్ను నియమించారు. ఈ మేరకు...
ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మాస్కో స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సగానికి పడిపోయింది. మరోవైపు విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్)లో ఇతర...
రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కారణంగా మెటల్స్ ధరలు భారీగా పెరిగే అవకాశముంది. ఈ రెండు దేశాల నుంచి క్రూడ్, మెటల్స్ ఎగుమతులు అధికంగా ఉంటాయి. యుద్ధం...
