For Money

Business News

Blog

టీవీ ఛానల్స్‌కు రేటింగ్‌ ప్రకటించే బార్క్‌ (Broadcasters Audience Research Council -BARC) మళ్ళీ ఇబ్బందుల్లో పడింది. పలు ఛానల్స్‌ బార్క్‌ రేటింగ్‌ విధానంపై తీవ్ర అభ్యంతరాలు...

యూరిపియన్‌ దేశాలు కలిసి రాకున్నా... రష్యా నుంచి ఆయిల్ దిగుమతులపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ నిర్ణయం తీసుకునే ముందు సౌదీ అరేబియా నుంచి ఆయిల్‌...

రష్యా నుంచి చమురు, గ్యాస్‌లను కొనుగోలు చేయరాదన్న అమెరికా ప్రతిపాదనకు ఆయిల్‌ మార్కెట్‌ చాలా ఫాస్ట్‌గా స్పందించింది. ఒక్కసారిగా 140 డాలర్లను తాకి మళ్ళీ 125 డాలర్ల...

ముంబైకి చెందిన సూరజ్ ఎస్టేట్ డెవలపర్స్ లిమిటెడ్ పబ్లిక్‌ ఇష్యూ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగా ఇవాళ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. మార్కెట్‌...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే...

ఇవాళ అనూహ్యం కొన్ని నిమిషాలపాటు బ్రెంట్ క్రూడ్‌ ఆయిల్ 140 డాలర్లను తాకింది. ఇది 13 ఏళ్ళ గరిష్ఠ స్థాయి. ఒకవైపు డాలర్, మరోవైపు క్రూడ్‌ పెరగడంతో...

భారత దేశంలో తమ కంపెనీ అతి పెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడిచింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, మైక్రోసాఫ్ట్‌కు మధ్య ఇవాళ ఒప్పందం కుదిరింది....

నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఏడు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కో-లొకేషన్...

ధనిక రాష్ట్రమైనా... అప్పులు తేవడంలో కేసీఆర్‌ ప్రభుత్వం తగ్గేదే లేదంటోంది. ఆదాయంతో పాటు అప్పులు కూడా తెలంగాణలో పోటీ పడి పెరుగుతున్నాయి. పైగా ఎన్నికలు దగ్గర పడుతుండటంతో...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల విషయమై తెలుగు సినిమా పరిశ్రమ కోరిక తీరనుంది. టికెట్ల ధరల పెంపునకు సంబంధించిన ఫైల్‌పై సీఎం వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సంతకం...