నిఫ్టి క్రితం ముగింపు 17069. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల వరకు లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి ఓపెనింగ్లోనే 17150ని దాటే అవకాశముంది. నిఫ్టి ఈ స్థాయిని దాటితే...
Blog
ఇవాళ మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశముందని, ఫెడ్ నిర్ణయం తరవాత మార్కెట్లో స్వల్ప ర్యాలీ వచ్చే అవకావముందని స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. ముఖ్యంగా...
ప్రపంచ మార్కెట్లు స్థిరంగా గ్రీన్లో ఉన్నాయి. రాత్రి అమెరికా స్వల్ప లాభాల్లో క్లోజ్ కాగా, ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లోఉన్నాయి. నిక్కీ స్వల్ప నష్టాల్లో ఉండగా,...
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) ఇవాళ ప్రారంభం కానుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ ఈక్విటీలో 3.5 శాతం షేర్లు కేంద్ర ప్రభుత్వం అమ్ముతోంది. ఇష్యూ ద్వారా...
అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా ట్రేడవుతున్నాయి. రాత్రి లాభనష్టాలతో ఊగిసలాడిన వాల్స్ట్రీట్ గ్రీన్లో ముగిసింది. మూడు ప్రధాన సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ...
ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, రేస్లపై 28 శాతం జీఎస్టీ విధించే అవకాశముంది. ఇపుడు కూడా ఆన్లైన్ గేమ్లు, రేసింగ్పై జీఎస్టీ ఉంది. అయితే గేమింగ్ ఇండస్ట్రీ నుంచి...
రేపటి నుంచి ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం కానుంది. స్టాక్ మార్కెట్ ఎంతోకాలం నుంచి ఎదురు చూస్తున్నా ఈ పబ్లిక్ ఆఫర్ ప్రారంభ సమయంంలో కాంగ్రెస్ పార్టీ...
రిలయన్స్ గ్రూప్నకు చెందిన మీడియా హోల్డింగ్ కంపెనీ నెట్వర్క్ 18 మార్చితో ముగిసిన మూడు నెలల్లో ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.గత ఏడాదితో పోలిస్తే ఈ త్రైమాసికంలో కంపెనీ...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టైటన్ కంపెనీ పనితీరు మార్కెట్ను నిరుత్సాహపర్చింది. మార్కెట్ అంచనాలను ఈ కంపెనీ ఏ మాత్రం అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ....
గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో నిరుత్సాహకర పనితీరు కనబర్చిన అదానీ విల్మర్... మరుసటి రోజే ప్రధాన బ్రాండ్లను కొనుగోలు చేసి ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపింది. కోహినూర్ బ్రాండ్...
