For Money

Business News

Blog

మార్కెట్‌ 200 నుంచి 250 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనపుడు.. ఆటోమేటిగ్గా మరింత అమ్మే ఛాన్స్‌ ఉండదు. కాబట్టి నిఫ్టి 16850ని తాకితే రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు కొనుగోలు...

మార్కెట్‌ ఇవాళ కీలక స్థాయిలను తాకనుంది. పొజిషన్‌ ట్రేడర్స్‌కు ఇవాళ ఎలాంటి ఛాన్స్‌ ఉండదని, డే ట్రేడర్స్‌ మాత్రం ప్రయత్నం చేయొచ్చని డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌...

మార్కెట్‌ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. మధ్యలో కాస్త పెరిగి అమ్మకానికి ఛాన్స్‌ ఇవ్వొచ్చు. అయితే 16850 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు అందవచ్చని స్టాక్‌ మార్కెట్‌...

5, 10, 200 రోజుల చలన సగటుల దిగువకు నిఫ్టి రానుంది. దాదాపు కీలక మద్దతు స్థాయిలన్నీ పోయినట్లే. ఇవాళ భారీ నష్టాలు.. రేపు మార్కెట్‌కు సెలవు....

అమెరికా మార్కెట్ల పతన ప్రభావం భారత మార్కెట్లపై కన్పిస్తోంది. వాల్‌స్ట్రీట్‌లోని అన్ని సూచీలు భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో ఉదయ నుంచ ఆసియా మార్కెట్లు ఒక...

నాస్‌డాక్‌ బేర్‌ మార్కెట్‌లో ప్రవేశించినట్లు స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు అంటున్నారు. అమెరికా కంపెనీల ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో మార్కెట్‌లో అమ్మకాలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం అమెజాన్‌ 14 శాతం,...

దేశంలో ద్రవ్యోల్బణం భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే నెల ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచుతుందని భావిస్తున్నారు. వాస్తవానికి గత నెలలోనే పెంచాల్సింది. అయితే పారిశ్రామిక రంగం కోసం...

జేమ్స్‌ మర్డోక్‌, ఉదయ్‌ శంకర్‌లు నెలకొల్పిన బోధి ట్రీ సిస్టమ్స్‌ కోట కేంద్రంగా పనిచేస్తున్న అలెన్ కెరీర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్...

స్వతంత్ర భార‌త‌దేశంలో చేనేత‌పై ప‌న్నువేసిన మొద‌టి ప్రధాని మోడీ అని మంత్రి కేటీఆర్ అన్నారు.క‌రోనా సంక్షోభంలోనూ టెక్స్‌టైల్‌రంగంపై మోదీ ప‌న్నుల భారం వేశార‌న్నారు. నేత‌న్నల సంక్షేమంపై బండి...

నాగ్‌పూర్‌కు చెందిన విన్‌ ఎయిర్‌ అనే కంపెనీ ట్రూజెట్‌ బ్రాండ్‌తో విమానాలు నడిపే టర్బో మెఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా తీసుకోనుంది. ట్రూ జెట్‌లో...