For Money

Business News

Blog

నిఫ్టికి ఇవాళ అత్యంత కీలక పరీక్ష ఎదురు కానుంది. మార్కెట్‌కు ఎంతో కీలకమైన 16200 స్థాయి దిగువకు వెళుతుందా అన్నది చూడాలి. ఈ స్థాయిని తాకి నిఫ్టి...

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్మాణాల కోసం రూ.3800 కోట్లు వెచ్చించనున్నట్లు మాక్రోటెక్ డెవలపర్స్‌ (లోధా) వెల్లడించింది. గత ఏడాది మార్కెట్‌ నుంచి ఈ కంపెనీ రూ. 2500...

గత గురువారం నాలుగు శాతం దాకా నష్టోయిన వాల్‌స్ట్రీట్‌ శుక్రవాం ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. నాస్‌డాక్‌ 1.4 శాతం నష్టపోగా... డౌజోన్స్‌ 0.3 శాతం, ఎస్‌...

మార్కెట్‌ దిగువ స్థాయిలో తంటాలు పడుతోంది. తీవ్ర అనిశ్చితి నెలకొంది. నిఫ్టికి ఇక్కడ మద్దతు అందుతుందా లేదా మరింత క్షీణిస్తుందా అన్న టెన్షన్‌ మార్కెట్‌లో నెలకొంది. ఈ...

నిఫ్టికి 16200 ప్రాంతంలో మద్దతు అందే అవకాశం ఉందని డైరెక్టర్‌ ఛాయిస్‌ బ్రోకింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుమీత్‌ బగాడియా అన్నారు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 15800 ప్రాంతంలో...

ఇప్పటి వరకు ఏ పబ్లిక్‌ ఆఫర్‌ లేనివిధంగా ఆదివారం కూడా దాదాపు 25,000 బ్యాంకు బ్రాంచీలు ఓపెన్‌ చేసినా... ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు ఆదరణ అంతంత మాత్రమే...

ప్రముఖ ఫైనాన్స్‌ కంపెనీ  ఇన్ఫీబీమ్ కు చెందిన కార్పొరేట్‌ ఫైనాన్స్‌ హెడ్‌ ఆర్‌ శ్రీకాంత్ దారుణ హత్యకు గురయ్యాడు. ఆయన భార్యను కూడా హత్య చేశారు. జియో ఇన్ఫోకామ్‌,...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ డల్‌గానే ఉంది. మొత్తం ఇష్యూ 1.66 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. రేపు లేదా ఎల్లుండి భారీ...

చెప్పినట్లు చేయకపోతే భౌతిక దాడులు తప్పవని, అరెస్ట్‌ చేసి... మీ కెరీర్‌ను కూడా నాశనం చేస్తామని తమ కంపెనీ ఉన్నతాధికారులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు బెదిరించారని...

టాటా స్టీల్‌కు చెందిన జెంషెడ్‌పూర్‌లో ఉన్న ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్లాంట్‌లోని కోక్‌ యూనిట్‌లో భారీ విస్ఫోటనంతో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. గ్యాస్‌...