For Money

Business News

Blog

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏడవ పే కమిషన్‌ సిఫారసుల ప్రకారం జీతాలు, పెన్షన్లు అందుతున్నాయి. ఇలా కమిషన్‌ సిఫారసుల ద్వారా జీతాలు నిర్ణయించడం ఇదే...

మార్చితో ముగిసిన త్రైమాసికంలో వోడాఫోన్‌ ఐడియా నికర నష్టం గత ఏడాది కాలంతో పోలిస్తే తగ్గింది.గత ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో వోడాఫోన్‌ ఐడియా నికర...

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌ బో చిల్ట్రన్స్‌ మెడికేర్‌ (రెయిన్‌ బో హాస్పిటల్‌) షేర్లు ఇవాళ లిస్టయ్యాయి. నిన్నటి దాకా గ్రే మార్కెట్‌లో ప్రీమియంతో ట్రేడైన ఈ షేర్‌...

కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మరుసటి రోజే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.3000 కోట్ల రుణాన్ని సమీకరించింది. రూ. 1000 కోట్లు 20 ఏళ్ళ గడవు ఉన్న బాండ్ల...

ఉదయం నష్టాలతో ప్రారంభమైన మార్కెట్‌... నష్టాలతోనే ముగిసింది. మధ్యపాలు మార్లు నష్టాల్లోకి వెళ్ళినా.. కోలుకున్న మార్కెట్‌ చివర్లో చతికిల పడింది. యూరో మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభం...

ఉదయం నష్టాల్లో జారుకున్న నిఫ్టి ఇపుడు లాభాల్లో కొనసాగుతోంది. కాని నామ మాత్రపు లాభాలతో ఉంది. ఉదయం 16243ని తాకిన నిఫ్టి మిడ్‌ సెషన్‌లో 16404ని తాకింది....

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో హాస్పిటల్‌ ఐపీఓకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లు చేతులు కాల్చుకున్నారు. ఓపెనింగ్‌ రోజే ఏకంగా 11 శాతం ఈ షేర్‌ నష్టపోయింది. ఈ షేర్‌ను...

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నష్టాల్లో ప్రారంభమైన నిఫ్టి.. కొన్ని క్షణాల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఆరంభంలో 16243ని తాకిన నిఫ్టి ఇపుడు 16330 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...

తమ వద్ద షార్ట్‌ పొజిషన్స్‌ ఉన్న ట్రేడర్స్‌ నిఫ్టి గనుక 16100 దిగువకు వస్తే తమ పొజిషన్స్‌ను కవర్‌ చేసుకోవాల్సిందిగా డేటా అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అంటున్నారు....

ఇవాళ అయిదు షేర్లలో ట్రేడింగ్‌ 5 పైసా సిఫారసు చేస్తోంది. క్యాష్‌ మార్కెట్‌లో కొనేవారు వారం లేదా పది రోజుల వరకు టార్గెట్‌ కోసం వెయిట్‌ చేయొచ్చు....