For Money

Business News

Blog

చైనా కంపెనీల మద్దతు ఉన్న పేటీఎం కంపెనీ కేవలం మూడు రోజుల్లో రూ.18,300 కోట్లు సమీకరించింది. కాని భారత ప్రభుత్వ మద్దతు ఉన్న ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌...

క్రెడిట్‌ కార్డుల వ్యాపారం కోసం ప్రత్యేక అనుబంధ కంపెనీ ఏర్పాటు చేయనున్నట్లు కెనెరా బ్యాంక్‌ మేనేజింగ్ డైరెక్టర్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఎల్‌ వి ప్రభాకర్‌ తెలిలిపారు....

నిన్నటి భారీ పతనం తరవాత వాల్‌స్ట్రీట్‌ ఇవాళ నిలకడగా ఉంది. దాదాపు అన్ని సూచీలు క్రితం ముగింపు వద్దే ఉన్నాయి. అన్ని ప్రధాన ఐటీ, టెక్‌ కంపెనీల...

మార్కెట్‌ ఎంతో ఆశతో ఎదురు చూసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఫలితాలు వచ్చాయి. కాని ఇన్వెస్టర్లను నిరశాపర్చాయి. మార్కెట్‌ అంచనాలను అందుకోవడంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ విఫలమైంది. మార్చితో ముగిసిన...

ఆ మ్యూచువల్‌ ఫండ్‌ రూ.3 లక్షల కోట్ల రూపాయలను మేనేజ్‌ చేస్తుంది. అనేక బ్లూచిప్‌ కంపెనీల షేర్లు ఆ ఫండ్‌ చేతిలో ఉన్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ నిబంధనలకు...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ కొద్ది సేపటి క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో రిలయన్స్‌ జియో...

కాదు, లేదు లేదంటూనే.. ఎల్‌ అండ్‌ టీ గ్రూప్‌ ఇవాళ తన రెండు ఐటీ అనుబంధ కంపెనీల విలీనాన్ని ప్రకటించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశాల్లో ఎల్‌...

ఆరంభం నుంచి చివరి వరకు పెరిగిన ప్రతిసారీ నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఆరంభంలో తాకిన 16484 పాయింట్ల స్థాయి ఇవాళ్టి గరిష్ఠ స్థాయికిగా నిలిచింది. ఈ...

మార్కెట్‌ ఉదయం నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనౌతోంది. ఏ కాస్త పెరిగినా వెంటనే అమ్మకాల జోరుగా పెరుగుతోంది. ఉదయం భారీ నష్టాల నుంచి కోలుకుని 16477ని...

ఎల్‌ఐసీ ఓఐపీలో రీటైల్‌ ఇన్వెస్టర్లకు ఉద్దేశించిన కోటా కూడా పూర్తిగా సబ్‌స్క్రయిబ్‌ అయింది. మధ్యాహ్నానికి ఈ కోటా 1.06 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఇష్యూ మొత్తంగా...