ఇప్పటి వరకు భారీ నష్టాలు ఐటీ, టెక్ కంపెనీలకు పరిమితమయ్యాయి. బ్యాంకింగ్తోపాటు ఇతర గ్రోత్ స్టాక్స్లో పెద్ద అమ్మకాల హోరు ఉండేది కాదు. ఇపుడు గ్రోత్ షేర్స్...
Blog
టాటా గ్రూప్ ఎయిర్లైన్ సంస్థ అయిన ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్గా క్యాంప్బెల్ విల్సన్ను నియమించారు. ఈ మేరకు కంపెనీ యజమాని టాటా సన్స్ ఓ...
ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీ ఎల్ అండ్ టీ కూడా నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. మార్చితో ముగిసిన మూడు నెలల్లో కంపెనీ రూ.3620 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ నష్టం రూ. 1032 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 7605 కోట్ల నికర...
ఆర్థిక వేత్తల అంచనాలను మించి రీటైల్ ద్రవ్యోల్బణం పెరగడంతో ప్రభుత్వానికి పెద్ద షాక్ తగిలింది. ఆర్బీఐ వేసిన అంచనాలకు రీటైల్ ద్రవ్యోల్బణం అందనంత ఎత్తుకు ఎదిగింది. ఏప్రిల్...
16800 నుంచి మార్కెట్ను షార్ట్ చేస్తున్నారు బేర్ ఆపరేటర్లు. అసలు పుట్స్ రైటింగ్కు ఓ స్థాయి లేకుండా మార్కెట్ ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమౌతుంది....
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల నోటీ ఇదే మాట. గత అక్టోబర్ వరకు స్టాక్ మార్కెట్ పరుగులే చూసిన ఈతరం ఇన్వెస్టర్లకు ఇపుడు చుక్కులు కన్పిస్తున్నాయి. చూస్తుండగా రూ....
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతోంది. మన దేశంలో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా డాలర్కు డిమాండ్ పెరుగుతోంది. అలాగే క్రూడ్ ఆయిల్ ధరలు 100 డాలర్లపైనే ఉండటంతో...
మార్చితో ముగిసిన త్రైమాసికంలో ఫలితాలను పరిగణనలోకి తీసుకోవడానికి పలు కంపెనీల బోర్డులు ఇవాళ భేటీ కానున్నాయి. ఫలితాలతో పాటు ఇతర అంశాలను కూడా కొన్ని కంపెనీల బోర్డులు...
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 15976 పాయింట్లను తాకిన నిఫ్టి ప్రస్తుతం 15998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో...
