ఆర్బీఐ పాలసీ మానిటరింగ్ కమిటీ (పీఎంసీ) సమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. దేశంలో ఆర్థిక పరిస్థితిని మూడురోజుల పాటు సమీక్షించి బుధవారం విధాన నిర్ణయాన్ని ప్రకటించనుంది. గత...
Blog
ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. నాస్డాక్...
మైక్రోబ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ను టేకోవర్ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించిన డీల్కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు...
కొన్ని గంటల్లోనే అరబ్ దేశాల్లో పరిస్థితి మారిపోయింది. మహమ్మద్ ప్రవక్తను తీవ్రస్థాయిలో విమర్శిస్తూ బీజేపీ నేత నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో అరబ్ దేశాల్లో...
పౌరసరఫరాల శాఖ ద్వారా రేషన్ షాపులు నిర్వహిస్తున్న డీలర్లు ఇక నుంచి ఐదు కిలోల గ్యాస్ సిలిండర్లను విక్రయించుకునే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించింది. ఈమేరకు ఏపీ...
ఉద్యోగుల ప్రావిడెండ్ ఫండ్పై వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2021-22 సంవత్సరానికి పీఎఫ్ మొత్తంపై 8.1 శాతం వడ్డీ...
ఓపెనింగ్లో ఒక 16800 టచ్ కావడమే లేటు... అన్నట్లుగా ఉన్న ఉత్సాహం ... ట్రేడింగ్ కొనసాగే కొద్దీ పోయింది. 16793 పాయింట్లను తాకిన నిఫ్టి... మిడ్సెషన్ తరవాత...
పాలసీ అమ్మే ఏజెంట్లకు బీమా కంపెనీలు భారీ మొత్తంలో కమీషన్లు ఇవ్వడంపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) తీవ్ర అభ్యంతరం వ్యక్తం...
ఆ రోజు రానే వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కో వారం ఒక సినిమా విడుదలైంది. పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ సినిమాలు... పరస్పర పోటీ పడలేదు. అలాగే హిందీ...
ఆన్లైన్ సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సేవా రుసుము టికెట్ ధరపై 2 శాతానికి...
