For Money

Business News

Blog

తమ కస్టమర్లపై రెస్టారెంట్లు సర్వీస్‌ చార్జి వసూలు చేయడం పూర్తి చట్ట విరుద్ధమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రెస్టారెంట్లు వసూలు చేస్తున్న ఈ...

ఇంటి అవసరాలకు వాడే గ్యాస్‌ సిలెండర్‌లపై సబ్సిడీ ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020 జూన్‌ నుంచే గృహ అవసరాలకు వాడే ఎల్‌పీజీ సిలెండర్లపై...

కియా ఇండియా EV6 పేరుతో తొలి ఎలక్ట్రిక్ కారును ఇవాళ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలు (ఎక్స్‌ షోరూమ్‌). రెండు...

ఉదయం టెక్నికల్‌ అనలిస్టులు వేసిన అంచనా ఇవాళ పక్కాగా పనిచేసింది. నిఫ్టిని దిగువ స్థాయిలో కొనుగోలు చేయమని 16,400 లేదా 16,350 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని కొనుగోలు చేయమని...

ఉదయం ఆరంభంలోనే 16443 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి.. తరవాత కోలుకుంది. గ్రీన్‌లోకి వచ్చాక... 16598 పాయింట్లను తాకింది. ఇపుడు 16568 వద్ద ట్రేడవుతోంది. రిలయన్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌...

సింగపూర్‌ నిఫ్టి సూచించినట్లే నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లో 16450 దిగువకు వచ్చింది. 16443 పాయింట్లను తాకిన తరవాత ఇపుడు 16448 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే...

ఇవాళ నిఫ్టిని దిగువస్థాయిలో కొనుగోలు చేయాలని ప్రముఖ స్టాక్‌మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని ఇవాళ ఇన్వెస్టర్లకు సూచించారు. గత రెండు రోజుల నుంచి ఆయన మార్కెట్‌కు దూరంగా...

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు...

మార్కెట్‌ ఇవాళ కూడా నష్టాలతో ప్రారంభం కానుంది. ముడి చమురు ధరలు భారీగా క్షీణించడం మార్కెట్‌కు పాజిటివ్‌ అంశం. అయితే మెటల్స్‌లో కూడా ఒత్తిడి పెరుగుతోంది. నిఫ్టి...