For Money

Business News

Blog

హైదరాబాద్‌కు చెందిన మైత్రి ప్లాంటేషన్ & హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ (MPHPL)కు చెందిన 210 స్థిర ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది....

ఎల్‌ఐసీ అంటే బీమా. కాని ఆ షేర్‌ ధరకు మాత్రం బీమా లేదు. ఇన్వెస్టర్లకు అంతకన్నా ధీమా లేదు. దీర్ఘకాలానికి అంటూ దీర్ఘాలు తీసుకోవడం వినా.. ఈ...

పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నవారికి ఇది నిజంగానే శుభవార్త. ఈ క్యాన్సర్‌ చికిత్స కోసం తాము అభివృద్ధి చేసిన ఔషధాన్ని కొంత మంది పేషెంట్లపై వైద్యులు ప్రయోగించారు....

నిఫ్టి వరుసగా మూడో రోజు నష్టాల్లో ముగిసింది. 16,500 దిగువన క్లోజ్‌ కాగా, 16400ని కాపాడుకుంది. ఒకదశలో 16,347ని తాకిన నిఫ్టి తరవాత కోలుకుని 16,416 వద్ద...

ఉదయం నుంచి నిఫ్టి భారీ నష్టాల్లో ట్రేడవుతోంది. మార్కెట్‌కు అత్యంత కీలకమైన 16400 స్థాయిని బ్రేక్‌ చేసిన నిఫ్టి 16347 దాకా వెళ్ళింది. నిఫ్టి రెండో ప్రధాన...

నెలలో రెండోసారి వడ్డీ రేటును పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌. రుణాలపై వడ్డీ రేట్లు మే7వ తేదీన బ్యాంక్‌ పెంచింది. అపుడు 0.25 శాతం మేర (MCLR -marginal...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా అధిక నష్టాలతో నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16409ని తాకింది. ప్రస్తుతం 16414 వద్ద 158 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 526...

మార్కెట్‌ ఇవాళ బలహీనంగా ప్రారంభం కానుంది. కనీసం వంద పాయింట్ల నష్టంతో ప్రారంభం కావొచ్చు. నిఫ్టి క్రితం ముగింపు 16.569. నిఫ్టి లెవెల్స్‌ చూసినట్లయితే నిఫ్టికి ఇవాళ...

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం ఇద్దరు టెక్నికల్‌ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు...

మార్కెట్‌ భారీ హెచ్చతగ్గులు ఉండకపోవచ్చని... 40 లేదా 50 పాయింట్ల కోసం డే ట్రేడర్లు ప్రయత్నం చేయొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు....