ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్ బ్యాంక్ రూ.314.14 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే బ్యాంక్ నికర...
Blog
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగివాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో నాస్డాక్ 1.87 శాతం నష్టంతో...
కొటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో రూ .2,071.15 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే సమయంలో బ్యాంక్...
తమిళనాట సూపర్ స్టార్గా పేరొందిన నటుడు రజినీకాంత్కు అవార్డులు కొత్త కాదు. ఇప్పటికీ ఎన్నో రకాల అవార్డులు అందుకున్నారు. కాని ఈసారి ఆయనకు భిన్నమైన అవార్డు లభించింది.తమిళనాడు...
సూచీల్లో మార్పు చాలా తక్కువగా ఉన్నపుడు ఇన్వెస్టర్లు రిటర్న్ల కోసం ఇతర వ్యూహాలను ఆశ్రయిస్తుంటారు. ముఖ్యంగా చాలా మంది ఆప్షన్స్లో ట్రేడ్ చేయడానికి కారణం ఇదే. కాని...
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఈ నాలుగు షేర్లను పరిశీలించండి. స్టాప్లాస్ పాటించడం మాత్రం మర్చిపోవద్దు. కమిన్స్ ఇండియా కొనాల్సిన ధర : రూ. 1200 టార్గెట్ :...
మధ్యలో ఉద్యోగం మానేస్తున్నవారి సంఖ్య ఇన్ఫోసిస్లో కూడా అధికంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఇంకా పెరిగింది కూడా. ఐటీ కంపెనీలో టీసీఎస్ తరవాత రెండో స్థానంలో...
ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయాయి. కాకపోతే మరీ నిరుత్సాహకరంగా మాత్రం లేవు. జూన్నెలతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రూ. 5360 కోట్ల నికర...
ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో ఐసీఐసీఐ బ్యాంక్ అనూహ్యంగా దూసుకుపోతోంది. ఈ రంగంలో మొన్నటి దాకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది. గత రెండేళ్ళ నుంచి హెచ్డీఎఫ్సీ...
ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ జులై 31తో ముగియనుంది. ఈ గడువును పొడిగించడం లేదని రెవిన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు....
