For Money

Business News

Blog

వాల్‌స్ట్రీట్‌లో నష్టాల జోరు కొనసాగుతోంది. గత శుక్రవారం దాదాపు నాలుగు శాతం క్షీణించిన నాస్‌డాక్‌ ఇవాళ మరో 0.78 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ...

ఇప్పటి వరకు వాట్సాప్‌ ద్వారా జియో మార్ట్‌ షాపింగ్‌ చేస్తే.. పేమెంట్ కోసం షాపింగ్‌ పేజీ నుంచి బయటకు రావాల్సి వచ్చేది. వాట్సాప్‌-జియో భాగస్వామ్యంతో ఇపుడు కొత్త...

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్లను భారత ప్రభుత్వం నిషేధించనున్నట్లు సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా రూ.12,000లోపు స్మార్ట్‌ఫోన్లను నిషేధిస్తారని జాతీయ మీడియాలో కూడా...

రిలయన్స్‌ అధినేత ముకేష్‌ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యానికి వారసులను నిర్ణయించేశారు. దీనికి సంబంధించి ఇప్పటి వరకు చూచాయగా వార్తలు రాగా... ఇవాళ జరిగిన ఏజీఏంలో ఆయన...

వచ్చే దీపావళి నుంచి జియో 5జీ సేవ‌లు అందుబాటులోకి రానున్నాయని రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేశ్ అంబానీ వెల్లడించారు. కంపెనీ 45వ ఏజీఎంలో ఆయన మాట్లాడుతూ... దీపావళి...

ఒకదశలో 17166 పాయింట్లకు క్షీణించిన నిఫ్టి... ఆరంభం నుంచి కోలుకుంటూ వచ్చినా అధిక స్థాయిలో మళ్ళీ ఒత్తిడిని ఎదుర్కొంది. 17380ని తాకినా.. లాభాల స్వీకరణ కారణంగా 17312...

రిలయన్స్‌ జియో నుంచి జియో ఎయిర్‌ ఫైబర్‌ను ప్రారంభిస్తున్నట్లు జియో ఇన్ఫోకామ్‌ ఛైర్మన్‌ ఆకాష్‌ ఎం అంబానీ వెల్లడించారు. ఇవాళ ముంబైలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 45వ ఏజీఎం...

స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నుంచి కాస్త ఉపశమనం కలిగినా.. నిఫ్టి ఇంకా భారీ నష్టాల్లోనే ఉంది. ఉదయం 17166 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయిన నిఫ్టి...

ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్ఛేంజీలో డాలర్‌తో రూపాయి ఆల్‌ టైమ్‌ కనిష్ఠ స్థాయికి పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ ఇండెక్స్‌ 109కి చేరడంతో పాటు బ్రెంట్‌ క్రూడ్‌...

ఓపెనింగ్‌లోనే నిఫ్టి 370 పాయింట్లు క్షీణించింది. 17182ను తాకిన నిఫ్టి ఇపుడు 17194 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 1243 పాయింట్లు క్షీణించింది. అంతర్జాతీయ మార్కెట్లకు మన మార్కెట్‌...