For Money

Business News

Blog

గత ఏడాది జపాన్‌ మార్కెట్‌లో విడుదలైన హోవర్‌ బైక్‌ అంటే ఎగిరే బైక్‌ ఇపుడు అమెరికా మార్కెట్‌లోకి వచ్చింది. ప్రస్తుతం మిచిగాన్‌లో జరుగుతున్న డెట్రాయిట్‌ ఆటో షోలో...

మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టులో చుక్కెదురు కావడంతో.. సుప్రీం కోర్టును జగన్‌ ప్రభుత్వం ఆశ్రయించింది. ఆరు నెలల్లో అమరావతి అభివృధ్ధి చేయాలన్న హైకోర్టు ఆదేశాలు అమలు చేయడం...

వాల్‌స్ట్రీట్‌లో ఈక్విటీలపై ఒత్తిడి కొనసాగుతోంది. మూడు ప్రధాన సూచీలు కీలక స్థాయిలను కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవానికి ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ అంత్యంత కీలక...

ముంబైకు చెందిన పీఎస్‌ఎల్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన స్థావరాలపై ఇవాళ సీబీఐ దాడులు నిర్వహించింది. కెనరా బ్యాంకుకు రూ. 428.50 కోట్ల రుణలను ఎగ్గొట్టిన కేసుకు సంబంధించి...

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. ఇది ఫోర్బ్స్ పత్రిక వేసిన మదింపు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌....

ఢిల్లీ మద్యం కేసులో తనకు నోటీసులు ఇచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలను ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ఈ వార్తలకు ఆమె స్పందిస్తూ... తనకు ఎలాంటి నోటీసు రాలేదని...

అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల బాటలోనే నిఫ్టి కూడా పయనించింది. చివర్లో షార్టర్ల లాభాల స్వీకరణ కారణంగా స్వల్పంగా పెరిగినా.. భారీ నష్టాలతో ముగిసింది. ఒక దశలో 17500...

చాన్నాళ్ళ తరవాత మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది. ఇప్పటి వరకు మార్కెట్‌లో ఒత్తిడి కేవలం నిఫ్టి షేర్లకే పరిమితమైంది. కాని తొలిసారి మధ్య తరహా షేర్లలో...

ఢిల్లీ మద్యం స్కామ్‌ విచారణలో భాగంగా వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దర్యాప్తు చేస్తోంది. ఢిల్లీలోని ఆయన ఆఫీసుతో...

సింగపూర్ నిఫ్టికి సమానంగా నిఫ్టి కూడా వంద పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 17763ని తాకిన నిఫ్టి ఇపుడు 17766ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే...