సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజస్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ. 204 కోట్లుగా ప్రకటించింది. మార్కెట్ వర్గాలు మాత్రం కంపెనీ రూ. 231...
Blog
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో జొమాటొ కన్సాలిడేటెడ్ నికర నష్టం రూ. 251 కోట్లకు తగ్గించుకుంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర నష్టం రూ....
తమ కంపెనీ హోల్ టైమ్ డైరెక్టర్/ ప్రమోటర్ గ్రూప్ పి శరత్ చంద్రా రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసిన విషయాన్ని అరబిందో ఫార్మా ధృవీకరించింది....
ఇవాళ పరిస్థితి చాలా చిత్రంగా ఉంది. సూచీలు పెరిగాయి. షేర్ల ధరలు క్షీణించాయి. కొన్ని షేర్లు ఒక మోస్తరుగా పెరగడంతో సూచీల నష్టాలు తక్కువగా కన్పిస్తున్నాయి. కాని...
అరబిందో గ్రూప్ డైరెక్టర్ అయిన శరత్ చంద్రా రెడ్డి తమ గ్రూప్ కంపెనీల సాయంతో ఢిల్లీ లిక్కర్ బిజినెస్లో 30 శతం ను హస్తగతం చేసుకున్నారని ఎన్ఫోర్స్మెంట్...
ఇవాళ మార్కెట్ బలహీనంగా ఉంది. ఉదయం 18,103 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 158 పాయింట్ల నష్టంతో 17998 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఫలితాలు సరిగా లేని...
ఢిల్లీ మద్యం స్కామ్లో అరబిందో ఫార్మా కంపెనీ డైరెక్టర్ శరద్ చంద్రారెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. సెప్టెంబర్ 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో...
ఇవాళ మార్కెట్ భారీ లాభాలతో ట్రేడవుతున్న షేర్లు... లాభం శాతంలో లుపిక్ 749.00 7.52 % ఎస్కార్ట్స్ 2048.45 3.43 % పెట్రోనెట్ 217.00 3.04 %...
నిఫ్టి ఓపెనింగ్లోనే 18040 పాయింట్లను తాకింది. ఇపుడు 18072 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 85 పాయింట్ల నష్టంతో ఉంది. సూచీలు కాస్త స్థిరంగా...
యాక్సిస్ బ్యాంక్లో తనకు ఉన్న వాటాను ప్రభుత్వం ఇవాళ అమ్మనుంది. ఆఫర్ ఫర్ సేల్ కింద తనకు ఉన్న 1.55 శాతం వాటా అంటే 4.65 కోట్ల...
