డిష్ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్, వాచో మ్యాక్స్ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరిచయం...
Blog
రాత్రి అమెరికా మార్కెట్లలో చివర్లో మంచి రికవరీ వచ్చింది. సూచీలు చాలా వరకు నష్టాలను తగ్గాయి. మొత్తానికి సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ...
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ ఉద్యోగులు రేపు సమ్మెకు పిలుపు ఇచ్చారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలకు వ్యతిరేకంగా ఈ శనివారం దేశవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ఆల్ ఇండియా బ్యాంక్...
వచ్చే నెల ఫెడరల్ రిజర్వ్ మళ్ళీ వడ్డీ రేట్లను భారీగా పెంచే అవకాశముందని ఫెడ్ అధికారులు అంటున్నారు. దీంతో బాండ్ ఈల్డ్స్ అనూహ్యంగా పెరిగాయి. స్వల్ప కాలిక...
లైగర్ సినిమా నిర్మాణ వ్యవహారాలపై ఆ చిత్ర దర్శక నిర్మాతలైన పూరి జగన్నాథ్, చార్మిలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారిస్తోంది. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ డైరెక్టర్...
గత ఏడాది.. కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో... మూడో వంతు పడిపోయిన నిఫ్టి... మళ్ళీ కోలుకోవడమేగాకుండా... కొత్త శిఖరాలను అందుకుంటున్న సమయం. చాలా మంది సాధారణ ఇన్వెస్టర్లు...
ఇవాళ వీక్లీ సెటిల్మెంట్ కారణంగా ఉదయం పది గంటలకు వచ్చిన షార్ట్ కవరింగ్ చివర్లో లోపించింది. సరిగ్గా మూడు గంటలకు నిఫ్టి జోరుగా పతనమై 18350 దిగువకు...
ఉదయం నుంచి స్వల్ప నష్టాల్లో ఉన్న నిఫ్టి ప్రస్తుతం దాదాపు క్రితం ముగింపు స్థాయి వద్దే కొనసాగుతోంది. కేవలం 15 పాయింట్ల నష్టతో 18394 పాయింట్ల వద్ద...
త్వరలోనే మీ ఫోన్కు వచ్చే కాల్తో పాటు అటువైపు ఎవరి నుంచి కాల్ వచ్చిందో తెలుసుకోవచ్చు. ట్రూకాలర్ వంటి యాప్ల ద్వారా ఇపుడు అలాంటి సౌకర్యం ఉన్నా......
డిజిటల్ సర్వీసెస్, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ కంపెనీ అయిన ఆర్ సిస్టమ్స్లో ప్రముఖ పీఈ కంపెనీ బ్లాక్స్టోన్ మెజాఇటీ వాటాను కొనుగోలు చేసింది. ఈ డీల్ విలువ రూ....
