For Money

Business News

Blog

ఫండమెంటల్స్‌ పరంగా బలంగా ఉన్న రెండు షేర్లను ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ వైస్ ఛైర్మన్‌ సంజీవ్‌ భాసిన్‌ రెకమెండ్‌ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఈటీ నౌ ఛానల్‌తో...

మార్కెట్‌ దాదాపు 12 నెలల నిలకడగా ఉన్న తరవాత ఇపుడు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని క్రాస్‌ చేసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్లలో పెద్దగా పాజిటివ్‌ న్యూస్‌...

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…...

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత...

నిఫ్టికి ఇవాళ 18,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,870 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,600 వద్ద...

రాత్రి అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ స్థిరంగా క్లోజ్‌ కాగా, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.16 శాతం నష్టంతో ముగిసింది. నాస్‌డాక్‌లో అమ్మకాల...

న్యూ ఢిల్లీ టెలివిజన్ (ఎన్‌డీటీవీ) వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ కంపెనీ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి రాజీనామా...

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న గ్లాండ్‌ ఫార్మా అమ్మకానికి పెట్టారు. ఈ కంపెనీలో చైనాకు చెందిన ఫోసన్‌ ఫార్మాకు 57.86 శాతం వాటా ఉంది. ఫోసన్‌ ఫార్మా మాతృ...

జొమాటొలో రేపు మరో బ్లాక్‌ డీల్‌ కుదరనుంది. ఈ డీల్‌ కింద అలీబాబాకు చెందిన రెండు కంపెనీలు తమ వాటాలో కొంత భాగాన్ని రేపు అమ్మనున్నాయి. యాంట్‌...

ఆసియాలోని అతి పెద్ద మురికివాడ అయిన ముంబైలోని ధారవి రీ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌ అదానీ గ్రూప్‌ చేతికి వచ్చింది. ఈ మురికవాడను అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం...