For Money

Business News

Blog

ఈ ఏడాది సగానికిపైగా క్షీణించిన బజాజ్‌ హిందుస్థాన్‌ సుగర్‌ గత శుక్రవారం 20 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది. కంపెనీ రుణాలు చెల్లించడం లేదని బ్యాంకులు కోర్టులను...

చంద్రబాబు పాలనపై తొలి మరక. టీడీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌ఎస్‌డీసీ)లో కుంభకోణానికి సంబంధించి ఇప్పటి వరకు ఏపీకి పరిమితమైన దర్యాప్తు ఇపుడు...

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దృష్టి సారించింది. రూ. 234 కోట్ల మేరకు నిధుల మళ్ళించారని ఆరోపణలు. పలు షెల్‌ కంపెనీల...

నిన్నటి దాకా తెలుగు తేజం అంటూ మన్ననలు పొందిన ట్విటర్‌ మాజీ లీగల్‌ హెడ్‌ గద్దె విజయ ఇపుడు అమెరికాతో ప్రపంచ దేశాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు....

రాయదుర్గం నుంచి షంషాబాద్‌ ఎయిర్‌ పోర్టు వరకు వేస్తున్న మెట్రో రైల్‌ ప్రాజెక్టు కోసం జనరల్‌ కన్సల్టెంట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం బిడ్‌లను ఆహ్వానించింది. ఈ ప్రాజెక్టు...

మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు ప్రారంభానికి ముందు నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 18,639ని తాకింది. యూరో మార్కెట్ల నష్టాలు చాలా పరిమితంగా ఉండటంతో స్వల్పంగా కోలుకుని...

ఊహించినట్లే అమరరాజా బ్యాటరీస్‌ తన కొత్త లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ను తెలంగాణలో నెలకొల్ప నుంది. దేశంలో అతి పెద్ద లిథియం అయాన్‌ సెల్‌ తయారీ...

గుంటూరులోని ఎన్నారై మెడికల్‌ కాలేజీపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. నాలుగు బృందాలుగా ఏర్పడి వీరు అటు ఎన్నారై మెడికల్‌ కాలేజీతో పాటు ఇటు...

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కు డిమాండ్‌ పెరుగుతుండటంతో మున్ముంద అత్యాధునిక బ్యాటరీలకు డిమాండ్‌ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఏసీసీ బ్యాటరీ స్టోరేజీకి పీఎల్‌ఐ స్కీమ్‌ కోసం అమరరాజా పోటీ పడింది....

ఒక్కో షేర్‌ 50 శాతం నుంచి 75 శాతం వరకు పడిన తరవాత న్యూఏజ్ షేర్లలో కొనుగోళ్ళ ఆసక్తి కన్పిస్తోంది. అనేక మంది యాంకర్‌ ఇన్వెస్టర్లు తమ...