For Money

Business News

Blog

ఈనెల 28వ తేదీన అమెరికన్‌ ప్రజలు దేశాధ్యక్షుడు ట్రంప్‌ విధానాలకు వ్యతిరేకంగా ప్రదర్శన నిర్వహించనున్నారు. ట్రంప్‌ ఓ రాజులా ప్రవర్తిస్తున్నారని, ఆయన చేస్తున్న యుద్ధాల వల్ల దేశ...

దేశీయంగా విమాన చార్జీలపై ఉన్న పరిమితులను కేంద్రం పూర్తిగా ఎత్తేసింది. ఇక నుంచి ఆయా విమాన కంపెనీలు తమ ఇష్టమొచ్చిన రేట్లను ఖరారు చేసుకోవచ్చు. ఇంధన చార్జీలు...

ప్రస్తుత ప్రధాని, నాటి గుజరాత్‌ సీఎం నరేంద్ర మోదీ జైలుక వెళ్ళకుండా ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఆదుకున్నారని సేనా యూబీటీ నేత సంజయ్‌ రౌత్‌ అన్నారు....

డిగో గార్షియాను టార్గెట్‌ చేసుకుని ఇరాన్‌ రెండు క్షిపణులు ప్రయోగించిందన్న వార్తతో ప్రపంచ దేశాలు షాక్‌ తిన్నాయి. ముఖ్యంగా అమెరికా కంగుతింది. ఇరాన్‌కు 4000 కి.మీ. దూరంలో...

కేంద్ర ప్రభుత్వానికి నిద్రలేని రాత్రులు మిగులుస్తోంది రూపాయి. యుద్ధం కారణంగా ఒకవైపు పెరుగుతున్న క్రూడ్‌ ధరలు, మరోవైపు పతనమౌతున్న స్టాక్‌ మార్కెట్‌. క్రూడ్‌ ధర పెరిగే కొద్దీ...

దేశంలో ఎల్‌పీజీ సరఫరా సాధారణంగా ఉన్నప్పటికీ, పరిస్థితి పరిస్థితి 'ఆందోళనకరంగా' ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధ్యమైనంత వరకు వినియోగదారులు పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG)కి మారాలని...

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గేలా కన్పించడం లేదు. తాజా వార్తల ప్రకారం బ్రెంట్‌ క్రూడ్‌ 110 డాలర్లకు చేరువలో ఉంది. ఇదే సమయంలో డాలర్‌ పెరుగుతోంది. దీంతో...

మార్కెట్‌ ఇవాళ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఉదయం ఒక మోస్తరు లాభాలతో ప్రారంభమైనా... తరవతా 23,345 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కాని మిడ్‌ సెషన్‌ సమయానికి...

ఇక నుంచి వాట్సప్‌ వాడాలంటే మీరు కచ్చితంగా మీ నంబర్‌ను షేర్‌ చేయాల్సిన పనిలేదు. గోప్యత కోసం ఫోన్ నంబర్లకు బదులుగా యూజర్‌ నేమ్‌తో కనెక్ట్‌ అయ్యే...

2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ బడ్జెట్‌ పద్దు పది శాతం దాకా...