For Money

Business News

Reliance Jio

ఈ ఏడాది చివరినాటికల్లా దేశంలో 5జీ సర్వీసులు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 1000 నగరాల్లో 5జీ సేవలు అందించేందుకు తాము సిద్ధమేనని రిలయన్స్‌ ఇప్పటికే...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు జియో, రీటైల్‌ కీలక విభాగాలుగా మారాయి. డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో రిలయన్స్‌ జియో విభాగం రూ. 19,347 కోట్ల టర్నోవర్‌పై రూ. 3,615...

ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్‌ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...

భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్‌ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్‌ జియోను విడగొట్టి...

ఉచితంగా సర్వీసులు ప్రారంభించి ప్రత్యర్థులను నాశనం చేశారు. ఇపుడు కస్టమర్లందరూ తన చేతికి వచ్చాక బాదుడు మొదలు పెట్టారు. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ తరవాత ఇపుడు రిలయన్స్‌ జియో...

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...

పండుగ సీజన్‌ ముందు రిలయన్స్‌ జియో ప్రి పెయిడ్‌ కార్డులకు 20 శాతం క్యాష్ బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇది ఎంపిక చేసిన మూడు ప్యాకేజీలకు మాత్రమే...

రిలయన్స్‌ జియో నెక్ట్స్‌ ఫోన్‌కు పోటీగా 4జీ స్మార్ట్‌ ఫోన్‌ తేవాలని ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్లు కూడా పిలిచినట్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది....

2021 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4) రిలయన్స్‌ ఇండస్ట్సీస్‌ రూ.1,72,095 కోట్ల ఆదాయంపై రూ.13,227 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో...