For Money

Business News

India

రాయితీలు ఇస్తేనే భారత్‌లో ప్లాంట్‌ పెడుతానని ఎప్పటి నుంచో టెస్లా కంపెనీ అంటోంది. ఇన్నాళ్ళూ ససేమిరా అన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు.. ఆ కంపెనీ డిమాండ్‌లకు అనుగుణంగా...

డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో జీడీపీ 8.4 శాతం పెరగడం మార్కెట్‌ విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతం...

అన్ని రకాల తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే విదేశాలకు లోడ్‌ అయిన బియ్యానికి మాత్రం మినహాయింపు...

నిత్యావసర ధరలు పెరగకుండా కేంద్రం చర్యలు తీసుకుంది. దేశంలోకి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతో కేంద్రం ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆహార ధాన్యాల నిల్వలు సమృద్ధిగా ఉన్నా... వివిధ...

రీటైల్‌ ద్రవ్యోల్బణం రెండేళ్ళ కనిష్ఠానికి క్షీణించింది. మే నెలలో వినియోగ ధరల ఆధారిత రీటైల్‌ ద్రవ్యోల్బణం 4.25 శాతంగా నమోదైంది. ఏప్రిల్‌ నెలలో ఇదే ద్రవ్యోల్బణం 4.7...

2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వేత్తల అంచనాలకు భిన్నంగా జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) వృద్ధి 7.2 శాతంగా నమోదైంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కూడా 6.1...

చెలామణి నుంచి రూ. 2000 నోటును ఉపసంహరిస్తున్నట్లు భారత రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఇక మార్కెట్‌లోకి కొత్తగా రూ.2000 నోట్లను విడుదల చేయడం లేదని స్పష్టం...

తైవాన్‌కు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ కంపెనీ ఫాక్స్‌కాన్‌ బెంగళూరు సమీపంలో భారీ ప్లాంట్‌ను నెలకొల్పనుంది. ఆంధ్రప్రదేశ్‌లోనే విస్తరించాలని భావించిన ఈ కంపెనీ ఇపుడు బెంగళూరు నగర శివార్లలో...

అంతర్జాతీయ మార్కెట్‌లో వంటనూనెల ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పామాలయిల్‌ ధర దాదాపు సగానికి తగ్గింది. విదేశాల నుంచిదిగుమతి చేసుకునే ధరలు...