For Money

Business News

Andhra Pradesh

కొన్ని దశాబ్దాలైనా సరే ఎవరూ బయటకు తీయలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల డేటాను కాగ్‌ విడుదల...

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. టికెట్ల ధరల కోసం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీ/గ్రామ పంచాయతీలుగా విభజించారు. అలాగే...

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7 నుంచి జరగనున్నాయి. మార్చి 7న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగిస్తారు 8న దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి...

ఆంధ్రప్రదేశ్‌ తెస్తున్న కొత్త అప్పుల్లో వడ్డీ కోసమే 25 శాతం చెల్లించాల్సి వస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన 9 నెలల కాలంలో ఏపీ ప్రభుత్వం...

ఇప్పటికే వడ్డీలు కట్టడానికి నానా కష్టాలు పడుతున్న ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడి అధిక వడ్డీకి రుణాలు తేవడం ఫైనాన్షియల్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది....

నిర్మాణాలకు అవసరమైన ఇనుము, సిమెంట్‌, ఇసుక, ఇటుక ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయడం కష్టమని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌...

ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ మరో 2500 కోట్ల రుణానికి అనుమతి తీసుకుని వచ్చారు. ఆర్ధిక శాఖ అధికారులు ఢిల్లీ చుట్టు అప్పుల కోసం తిరిగినా తప్పుడు...

ఫార్మాస్యూటికల్స్‌ రంగంలో దిగ్గజ కంపెనీ అయిన సన్‌ ఫార్మా ఆంధ్రప్రదేశ్‌లో యూనిట్‌ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ కంపెనీ అధినేత దిలీప్‌ సంఘ్వీ నిన్న సీఎం...

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ సిమెంట్‌ ప్లాంట్‌ రానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు వద్ద రూ. 1,500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటు...

(ForMoney Exclusive Story) ఒక్క తెలంగాణ సరిహద్దు ప్రాంతం మినహాయిస్తే... ఇతర రాష్ట్రాల సరిహద్దులన్నీ ఆంధ్రప్రదేశ్‌కు తలనొప్పిగా మారాయి. ఇప్పటి వరకు యానాం ఒక్కటే అనుకుంటే... తరవాత...