For Money

Business News

Airtel

వొడాఫోన్‌ను పూర్తి ముంచిన తరవాత ఇక టెలికాం రంగంపై ఎయిర్‌టెల్‌, జియోది గుత్తాధిపత్యంగా మారింది. గత ఏడాది నవంబర్ ప్రిపెయిడ్‌ టారిఫ్‌లను 20 శాతంపైగా పెంచింది ఎయిర్‌టెల్‌....

ఎయిర్‌టెల్‌లో గూగుల్‌ ఒక బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించింది. ఇందులో 70 కోట్ల డాలర్లను ఎయిర్‌టెల్‌ కంపెనీలో 1.28 శాతం వాటా తీసుకునేందుకు వెచ్చించనుంది. అలాగే...

ఎయిల్‌టెల్‌ కంపెనీలో గూగుల్‌ పెట్టుబడి పెట్టనుంది.7.1 కోట్ల ఎయిర్‌టెల్‌ షేర్లను గూగుల్‌ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్‌ను రూ. 734 ధరకు ప్రిఫెరెన్షియల్‌ పద్ధతిలో గూగుల్‌కు ఎయిర్‌టెల్‌...

కొత్త వ్యూహాత్మక ఇన్వెస్టర్‌ను ఎయిర్‌ టెల్‌ తీసుకు రానుందా? ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కేటాయింపు ద్వారా వ్యూహాత్మక పెట్టుబడిదారుడిని బోర్డులోకి తీసుకు వచ్చే యోచన భారతీ ఎయిర్‌టెల్‌...

ఒకవైపు వ్యాపారాలతో ప్రభుత్వానికి ఏం పని అంటూ...అనేక కీలక కంపెనీలన తెగ అమ్ముతున్న మోడీ ప్రభుత్వం వోడాఫోన్‌ ఐడియాలో మాత్రం 35.8 శాతం వాటాను తీసుకుంటోంది. పైగా...

టెలికాం మార్కెట్‌లో అనూహ్యంగా రిలయన్స్‌ జియోకు గట్టి షాక్‌ తలిగింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌ నెలలో జియో సబ్‌స్క్రయిబర్లు భారీ సంఖ్యలో తగ్గారు. ఆగస్టులో జియోకు అదనంగా...

ఈనెల 26వ తేదీ నుంచి తన ప్రిపెయిడ్‌ కస్టమర్లకు చార్జీలను పెంచుతున్నట్లు ఎయిర్‌ టెల్‌ ప్రకటించింది. ప్రస్తుతం అత్యంత కనిష్ఠ చార్జీగా ఉన్న 28 రోజుల ప్యాకేజీ...

తమ డేటా సెంటర్‌ వ్యాపారాన్ని భారీ ఎత్తున విస్తరించాలని భారతీ ఎయిర్‌టెల్‌ నిర్ణయించింది. ఇందుకోసం రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నట్లు కంపెనీ ఇవాళ ప్రకటించింది. తన...