For Money

Business News

Adani

న్యూఢిల్లీ టెలివిజన్‌ (ఎన్‌డీటీవీ) నుంచి దాదాపు పూర్తిగా వైదొలగుతున్నట్లు సంస్థ వ్యవస్థాపకులు రాధికా రాయ్‌, ప్రణయ్‌ రాయ్‌ ప్రకటించారు. ఈ కంపెనీలో వీరిద్దరికి 32.36 శాతం వాటా...

ఎన్‌డీటీవీలో అద‌న‌ంగా 26 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ చేసిన ఓపెన్ ఆఫ‌ర్‌కు తొలి రోజు స్పంద‌న ల‌భించ‌లేదు. ఒక్కరూ కూడా తమ షేర్లను...

ఇటీవల హోల్‌సిమ్‌ కంపెనీ నుంచి గుజరాత్‌ అంబుజా, ఏసీసీ కంపెనీలలో మెజారిటీ షేర్లను అదానీ గ్రూప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 1300 కోట్ల డాలర్లను (సుమారు...

అదానీ గ్రూపు సంస్థల అధినేత గౌతమ్ అదానీ ప్రపంచ సంపన్నుల్లో నంబర్ 2 స్థానాన్ని ఆక్రమించారు. ఇది ఫోర్బ్స్ పత్రిక వేసిన మదింపు ఆధారంగా ఇచ్చిన ర్యాంకింగ్‌....

ఎన్‌డీటీవీలో 26 శాతం వాటా కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్‌ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. 26 శాతం వాటాకు సమానాంగా 1.67 కోట్ల షేర్లను అదానీ గ్రూప్‌...

ప్రభుత్వ, ప్రైవేట్‌ బ్యాంకుల నుంచి తాము తీసుకున్న రుణ శాతం బాగా తగ్గిందని అదానీ గ్రూప్‌ వెల్లడించింది. అదానీ గ్రూప్‌ కంపెనీలు రుణ ఊబిలో కూరుకుపోతున్నాయంటూ క్రెడిట్‌...

ఎన్‌డీటీవీ టేకోవర్‌ పంచాయితీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ముందుకు చేరింది. ఈ టేకోవర్‌కు కీలకంగా మారిన వారెంట్లను షేర్లుగా మార్చుకోవడం చెల్లుబాటు అవుతుందా? కాదా? అనే...