For Money

Business News

IPOs

ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్లు శంకర్‌ శర్మ, మంగిన శ్రీనివాస రావు, వీసీ కార్తిక్‌లు ఇన్వెస్ట్‌ చేసిన డ్రోణ్‌ ఆచార్య ఏరియల్‌ ఇన్నోవేషన్స్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూ...

మార్కెట్‌ ఆసక్తి రేపుతున్న సులా వైన్‌యార్డ్స్‌ కంపెనీ క్యాపిటల్‌ మార్కెట్‌లో ఈ నెల 12న ప్రవేశిస్తోంది. మార్కెట్‌ నుంచి రూ.960 కోట్లు సమీకరించేందుకు ఈ ఇష్యూ వస్తోంది....

టాటా గ్రూప్‌ నుంచి పబ్లిక్‌ ఇష్యూకు వచ్చి చివరి కంపెనీ- టీసీఎస్‌. 2004లో ఈ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చింది. తరవాత టాటా గ్రూప్‌ నుంచి ఏ...

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) పబ్లిక్‌ ఆఫర్‌లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు ఊపిరిపీల్చుకున్నారు. ఈ బ్యాంక్‌కు సంబంధించి కొన్ని షేర్లపై యాజమాన్యం హక్కుపై గొడవ నడుస్తోంది. పైగా...

భారత స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ లిమిటెడ్‌కు ఇన్సూరెన్స్‌ నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన భార్య...

ఇవాళ రెండు షేర్లు లిస్టయ్యాయి. అందులో ఆర్కియాన్‌ కెమికల్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ రూ. 450 వద్ద లిస్టయింది. అంటే పది శాతంపైగా ప్రీమియం లభించిందన్నమాట. ఈ షేర్‌ను...

మేదాంత హాస్పిటల్స్‌ను నిర్వహించే గ్లోబల్‌ హెల్త్‌ లిమిటెడ్‌ షేర్లు ఏకంగా 20 శాతంపైగా లాభంతో లిస్టయ్యాయి. ఈ షేర్‌ను కంపెనీ రూ. 336లకు ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేసింది....

దుస్తుల రీటైల్‌ వ్యాపారం చేసే సాయి సిల్క్స్ కళామందిర్‌ లిమిటెడ్‌ పబ్లిక్ ఇష్యూకు స్టాక్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా...

ఈ వారం నాలుగు ఐపీఓలు పబ్లిక్‌ ఇష్యూకు వచ్చాయి. ఆర్కీన్‌ కెమికల్స్‌ పబ్లిక్‌ ఇష్యూ ఇవాళే క్లోజైంది. ఈ ఇష్యూ 32.23 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్‌ అయింది....