For Money

Business News

IPOs

ఎలక్ట్రానిక్‌ సిస్టమ్‌ డిజైన్‌, తయారీ రంగానికి చెందిన సిర్మ సీఎజీఎస్‌ టెక్నాలజీ పబ్లిక్‌ ఇష్యూకు ఇన్వెస్టర్ల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ ఇష్యూ 32.61 రెట్లు...

అహ్మదాబాద్‌కు చెందిన కాన్‌కర్డ్‌ బయోటెక్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు రానుంది. ఈ మేరకు స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఈ...

హైదరాబాద్‌కు చెందిన రెయిన్‌బో చిల్ట్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ (రెయిన్‌బో హాస్పిటల్స్‌) పబ్లిక్‌ ఇష్యూకు దరఖాస్తు చేసిన ఇన్వెస్టర్లకు సరిగ్గా మూడు నెలలకు లాభాలు వచ్చాయి. కంపెనీ పబ్లిక్‌...

అదానీ గ్రూప్ నుంచి మరో ఐపీఓ రానుంది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అయిన అదానీ క్యాపిటల్ వచ్చ 2024లోగా క్యాపిటల్‌ మార్కెట్‌కు తెస్తామని ఆ కంపెనీ...

డెల్టా కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ డెల్టా టెక్‌ గేమింగ్ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రానుంది. ఈ మేరకు సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. రూ.300 కోట్లను...

వాల్‌మార్ట్‌కు చెందిన ఫోన్‌ పే క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించాలని భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే బ్యాంకర్లు, లీగల్‌ కన్సల్టెంట్లను నియమించే అవకాశముందని పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది....

చెల్లింపులు , సేవలను అందిస్తోన్న పేమేట్ ఇండియా త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రుణ సంస్త సెబీకి ప్రాస్పెక్టస్‌ను సమర్పించింది. ఈ పబ్లిక్‌...

మరో ఐపీఓ ఇన్వెస్టర్లను ముంచింది. ఇటీవల వరుసగా ఐపీఓలు విఫలమౌతున్నాయి. కంపెనీ లెక్కలు నమ్మి ఇన్వెస్ట్‌ చేసినవారందరూ నష్టాల బారీ పడుతున్నారు. తాజా ఎథోస్‌ లిమిటెడ్‌ షేర్‌...