For Money

Business News

IPOs

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షాపులు నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ షేర్లు ఇవాళ బంపర్‌ లాభాలతో లిస్టయ్యాయి. ఈ కంపెనీ ఈ నెల ఆరంభంలో స్టాక్‌ మార్కెట్‌లో ప్రవేశించిన విషయం...

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్ షో రూమ్‌లను నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ నేటితో ముగియనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా రూ. 500 కోట్లను కంపెనీ సమీకరించనుంది....

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ షోరూములు నిర్వహించే ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వచ్చే నెల 4న ప్రారంభం కానుంది. ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ధరల శ్రేణిని...

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘వాట‌ర్ అండ్ ప‌వ‌ర్ క‌న్సల్టెన్సీ స‌ర్వీసెస్ లిమిటెడ్ (WAPCOS)’ క్యాపిటల్‌ మార్కెట్‌లో ప్రవేశించనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ కోసం ప్రాస్పెక్టస్‌ను సెబీ ఇద్ద...

బజాజ్‌ ఎలక్ట్రానిక్స్‌ మాతృసంస్థ ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఎంఐఎల్‌) పబ్లిక్‌ ఇష్యూ అక్టోబర్‌ 5న ప్రారంభం కానుంది. మార్కెట్‌ నుంచి రూ.500 కోట్ల సమీకరణ కోసం...

కెనాడాకు చెందిన ప్రముఖ సంస్థ ఫెయిర్‌ ఫ్యాక్స్‌ గ్రూప్‌ మద్దతు ఉన్న గో డిజిట్‌ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌కు మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ...

పబ్లిక్‌ ఇష్యూ కోసం ఇప్పటికే స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబి వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసిన ఓయో సంస్థ తాజాగా అదనపు పత్రాలను సమర్పించింది. ప్రస్తుత...

పతంజలి గ్రూప్‌ అధినేత బాబా రామ్‌దేవ్‌ రేపు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. రానున్న అయిదేళ్ళలో గ్రూప్‌ భవిష్యత్‌ ప్రణాళికలను వివరించడంతో పాటు తమ గ్రూప్‌ నుంచి క్యాపిటల్‌...

తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ (టీఎంబీ) లిస్టింగ్‌ చాలా డల్‌గా సాగింది. ఈ బ్యాంక్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ధర రూ. 510 కాగా.. ఇవాళ రూ. 495 వద్ద...

ప్రముఖ ఆభరణాల విక్రయ సంస్థ వైభవ్‌ జ్యూవెల్లర్స్‌..క్యాపిటల్‌ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ప్రాస్పెక్టస్‌ను సెబీ వద్ద దాఖలు చేసింది. ఈ ఐపీవో ద్వారా రూ.210 కోట్ల నిధులను సేకరించాలని...