For Money

Business News

IPOs

వివిధ రకాల అధెసివ్స్‌, సీలెంట్స్‌ను తయారు చేసే హెచ్‌పీ అధెసివ్స్‌ కంపెనీ షేర్లు ఇవాళ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టయ్యాయి. ఓపెనింగ్‌లోనే 14.96 శాతం లాభం లభించింది. ఇష్యూ...

హైదరాబాద్‌కు చెందిన మరో హాస్పిటల్‌ పబ్లిక్‌ ఇష్యూ రానుంది. ప్రముఖ పిల్లల ఆసుపత్రి రెయిన్ బో చిల్ట్రన్ మెడికేర్ ఐపీఓ కోసం సెబీ వద్ద ప్రాస్పక్టస్‌ను దాఖలు...

ఇవాళ మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ లిస్టయింది. 13 శాతం నష్టంతో లిస్టయిన మెట్రో బ్రాండ్స్‌ ... ట్రేడింగ్‌ ఆరంభంలో 15 శాతానికి క్షీణించి రూ. 426కు పడిపోయింది....

ప్రముఖ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా వాటాదారుగా ఉన్న మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ ఇవాళ 13 శాతం నష్టంతో లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 500...

కొత్త సంవత్సరంలోనూ పబ్లిక్‌ ఆఫర్ల హవా కొనసాగతనుంది. 2022లో సుమారు రూ.2 లక్షల కోట్ల సమీకరణకు వివిధ కంపెనీలు రెడీ అవుతున్నట్లు కోటక్‌ మహీంద్రా కేపిటల్‌ నివేదిక...

దేశంలో అనేక కంపెనీలకు సాఫ్ట్‌బ్యాంక్‌ పెట్లుబడి అందించి అండగా నిలిచింది. ఇపుడు మార్కెట్‌లో లిక్విడిటీ బాగా ఉండటంతో ఒక్కో కంపెనీ నుంచి తన వాటాను తగ్గించుకుంటోంది. పే...

మ్యాప్‌ మై ఇండియా మాతృ సంస్థ సీఈ ఇన్ఫోసిస్టమ్స్‌ లిమిటెడ్‌ షేర్లు ఇవాళ భారత స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఈ కంపెనీ షేర్లను రూ. 1033లకు ఆఫర్‌...

సీఎంఎస్‌ ఇన్ఫో సిస్టమ్స్‌ పబ్లిక్‌ ఆఫర్‌ రేపు అంటే 21వ తేదీన ప్రారంభం కానుంది. ఇష్యూ 23న ముగుస్తుంది. ఈ ఇష్యూ ద్వారా రూ.1,100ల కోట్లను కంపెనీ...