For Money

Business News

IPOs

ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మెగా ఐపీవో మార్చిలో రానుంది. ఈ మేరకు ప్రాస్పెక్టస్‌ను వచ్చే వారం మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించనున్నట్లు...

ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌ ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించినా... ఎపుడు అన్న అంశంపై మార్కెట్‌లో సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఎందుకంటే ఈ ఆఫర్‌ ద్వారా...

మార్కెట్‌ ఊహించినట్లే ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ షేర్ల లిస్టింగ్‌ ఇన్వెస్టర్లను నిరాశపర్చింది. ఒక్కో షేర్‌ను ఈ కంపెనీ రూ. 175లకు కేటాయించింది. ఇవాళ రూ.176 వద్ద లిస్టయిన కంపెనీ...

ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్‌ షేర్లు రేపు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతున్నాయి. వాస్తవానికి ఫిబ్రవరి 1 లిస్ట్‌ అవ్వాల్సింది. ఒక రోజు ముందుగానే కంపెనీ షేర్లు లిస్ట్‌...

మాన్యవర్ బ్రాండ్ దుస్తులను విక్రయించే వేదాంత్ ఫ్యాషన్స్ పబ్లిక్‌ ఇష్యూ ఫిబ్రవరి 4న ప్రారంభం కానుంది. ఐపీఓ ధరల శ్రేణిని రూ .824- రూ. 866గా నిర్ణయించారు....

బోట్‌ బ్రాండ్‌ పేరుతో ఇయర్‌ ఫోన్స్‌, స్మార్ట్‌ వాచ్‌లు విక్రయిస్తున్న ఇమాజిన్‌ మార్కెటింగ్‌ కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రూ. 2000 కోట్ల ఇష్యూ...

ఇటీవల భారీ హంగామాతో వచ్చిన న్యూఏజ్‌ పబ్లిక్‌ ఇష్యూలలో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్ల చేతులు బాగానే కాలాయి. ముఖ్యంగా ఇష్యూ సమయంలో షేర్లు లభించకపోవడంతో, లిస్టయిన తరవాత...

అదానీ గ్రూప్‌లోని వంట నూనెల కంపెనీ అదానీ విల్మార్ పబ్లిక్‌ ఆఫర్‌ ఎల్లుండి అంటే ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది. ఇవాళ యాంకర్‌ ఇన్వెస్టర్లకు కంపెనీ...

లైఫ్‌స్టైల్ రిటైల్ బ్రాండ్ ఫ్యాబ్ ఇండియా పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 4,000 కోట్ల వరకు సమీకరించాలని యోచిస్తోంది. ఐపీఓలో భాగంగా చేతివృత్తుదారులు, రైతులకు 7 లక్షల...

అదానీ గ్రూప్‌నకు చెందిన అదానీ విల్మర్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 27వ తేదీన ప్రారంభం కానుంది.ఈ ఆఫర్‌ ద్వారా రూ. 3600 కోట్లను సమీకరించనుంది. కంపెనీ ఫార్చ్యూన్‌...