ఏటీఎం, మేనేజ్మెంట్ సర్వీలు అందిస్తున్న ఏజీఎస్ ట్రాన్సాక్ట్ పబ్లిక్ ఇష్యూ ఇవాళ ప్రారంభం కానుంది. మార్కెట్ నుంచి రూ. 600 కోట్లు వసూలు చేసేందుకు ఈ ఆఫర్...
IPOs
పబ్లిక్ ఇష్యూ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీఓ నిధులతో టేకోవర్ నిబంధనలను కఠినం చేసింది. పబ్లిక్ ఇష్యూ నిధుల్లో 25...
ఢిల్లీకి చెందిన డెల్హివరీ త్వరలోనే పబ్లిక్ ఇష్యూకు రానుంది. మార్కెట్ నుంచి రూ. 7460 కోట్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఇష్యూకు సెబీ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది....
ఈనెలలోనే ఐపీఓకు సంబంధించిన డాక్యుమెంట్లను సెబి వద్ద ఎల్ఐసీ సమర్పించుంది. ప్రజల నుంచి రూ. 90,000 కోట్లు సమీకరించేందుకు ఎల్ఐసీ సిద్ధమౌతోందని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది....
ఫెడరల్ బ్యాంక్కు చెందిన ఫైనాన్షియల్ సర్వసెస్ విభాగం (ఫెడ్ ఫినా) త్వరలోనే పబ్లిక్ ఆఫర్కు రానుంది. గోల్డ్ లోన్, హోమ్లోన్, బిజినెస్ లోన్తోపాటు ఆస్తుల తాకట్టు పై...
హైదరాబాద్కు చెందిన శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకు వస్తోంది. ‘24 మంత్ర’ బ్రాండ్తో ప్యాకేజ్డ్ ఆర్గానిక్ ఉత్పత్తులను ఈ కంపెనీ విక్రయిస్తున్న విషయం తెలిసిందే....
భారీ ఎత్తున విదేశాల నుంచి నిధులు సమీకరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇపుడు కంపెనీలోని కీలక భాగాలను విడిదీసి లిస్టింగ్ చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. రిలయన్స్ జియోను విడగొట్టి...
కోల్కతాలో ILS హాస్పిటల్స్ పేరుతో ఆసుపత్రులు నిర్వహిస్తున్న GPT హెల్త్కేర్ సంస్థ త్వరలో పబ్లిక్ ఇష్యూకు రానుంది. పబ్లిక్ ఆఫర్కు సెబీ అనుమతి లభించింది. పబ్లిక్ ఆఫర్...
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ఈనెల మూడో వారంలో ప్రాస్పెక్టస్ను సెబీ వద్ద దాఖలు చేసే అవకాశం ఉంది. ‘జనవరిలోనే పత్రాలను సమర్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి....
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలను సెబీ కఠినతరం చేసింది. కొత్తగా జారీ చేసే షేర్ల ద్వారా సమీకరించిన నిధుల్లో విలీనాలు/ కొనుగోళ్లు...
