For Money

Business News

నష్టాలతో లిస్టయిన మెట్రోబ్రాండ్స్‌

ప్రముఖ షేర్‌ మార్కెట్‌ ఇన్వెస్టర్ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా వాటాదారుగా ఉన్న మెట్రో బ్రాండ్స్‌ షేర్‌ ఇవాళ 13 శాతం నష్టంతో లిస్టయింది. ఈ షేర్‌ను రూ. 500 కంపెనీ ఆఫర్‌ చేసిన విషయం తెలిసిందే. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేర్‌ రూ.12.6 శాతం నష్టంతో రూ.437 వద్ద లిస్టయింది. ప్రస్తుత స్థాయి వద్ద కూడా అమ్మకందారులు అధికంగా ఉన్నారు.